జగన్ పాదయాత్రకు రెండేళ్లు: వైసీపీ సంబరాలు(ఫోటోలు)
జగన్ పాదయాత్రకు రెండేళ్లు: వైసీపీ సంబరాలు(ఫోటోలు)
ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి రెండేళ్లు పూరైన సందర్భంగా కేక్ కట్ చేసిన వైసీపీ నేతలు, మంత్రులు
వైసీపీ కార్యాలయంలో ఒకరికొకరు కేక్ తినిపించుకొంటున్న మంత్రులు, నేతలు
పార్టీ కార్యకర్తలకు కేక్ తినిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి
కేక్ కట్ చేస్తున్న మంత్రి బొత్స, సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తినిపిస్తున్న మంత్రి బొత్స
కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకొంటున్న మంత్రులు
సజ్జల రామకృష్ణారెడ్డికి కేక్ తినిపిస్తున్న నేతలు