MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ ఎఫెక్ట్: సోము వీర్రాజు దూకుడికి కళ్లెం

అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ ఎఫెక్ట్: సోము వీర్రాజు దూకుడికి కళ్లెం

ఇటీవలి కాలంలో సోము వీర్రాజు దూకుడు తగ్గించారు. హిందూ దేవాలయాలపై దాడుల కోణం కూడా వెనక్కి వెళ్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాతనే ఆ పరిణామం చోటు చేసుకుందని భావిస్తున్నారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 30 2020, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
<p>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు తగ్గినట్లు కనిపిస్తోంది. ఏపీ బిజెపి అధ్యక్షుడిగా నియమితులు కాగానే సోము వీర్రాజు ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వెనక్కి నట్టి ఆయన ముందుకు వచ్చే పరిస్థితిని తెచ్చుకున్నారు.</p>

<p>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు తగ్గినట్లు కనిపిస్తోంది. ఏపీ బిజెపి అధ్యక్షుడిగా నియమితులు కాగానే సోము వీర్రాజు ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వెనక్కి నట్టి ఆయన ముందుకు వచ్చే పరిస్థితిని తెచ్చుకున్నారు.</p>

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు తగ్గినట్లు కనిపిస్తోంది. ఏపీ బిజెపి అధ్యక్షుడిగా నియమితులు కాగానే సోము వీర్రాజు ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వెనక్కి నట్టి ఆయన ముందుకు వచ్చే పరిస్థితిని తెచ్చుకున్నారు.

24
<p>అంతర్వేది ఘటనపై, దేవాలయాలపై వరుస దాడులపై ఆయన పెద్ద యెత్తునే ఆందోళనకు శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేసిన తర్వాతనే తిరుమల శ్రీవారిని దర్శించాలనే డిమాండుపై కూడా పార్టీ కార్యకర్తలను కదిలించారు. ఆయన దూకుడుకు ఇతర సీనియర్ నాయకులు కూడా ముందుకు వచ్చారు. దగ్గుబాటి పురంధేశ్వరి వంటి నేతలు కూడా హిందూ ఎజెండాతో జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు.&nbsp;</p>

<p>అంతర్వేది ఘటనపై, దేవాలయాలపై వరుస దాడులపై ఆయన పెద్ద యెత్తునే ఆందోళనకు శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేసిన తర్వాతనే తిరుమల శ్రీవారిని దర్శించాలనే డిమాండుపై కూడా పార్టీ కార్యకర్తలను కదిలించారు. ఆయన దూకుడుకు ఇతర సీనియర్ నాయకులు కూడా ముందుకు వచ్చారు. దగ్గుబాటి పురంధేశ్వరి వంటి నేతలు కూడా హిందూ ఎజెండాతో జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు.&nbsp;</p>

అంతర్వేది ఘటనపై, దేవాలయాలపై వరుస దాడులపై ఆయన పెద్ద యెత్తునే ఆందోళనకు శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేసిన తర్వాతనే తిరుమల శ్రీవారిని దర్శించాలనే డిమాండుపై కూడా పార్టీ కార్యకర్తలను కదిలించారు. ఆయన దూకుడుకు ఇతర సీనియర్ నాయకులు కూడా ముందుకు వచ్చారు. దగ్గుబాటి పురంధేశ్వరి వంటి నేతలు కూడా హిందూ ఎజెండాతో జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. 

34
<p style="text-align: justify;">అయితే, ఇటీవలి కాలంలో సోము వీర్రాజు దూకుడు తగ్గించారు. హిందూ దేవాలయాలపై దాడుల కోణం కూడా వెనక్కి వెళ్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాతనే ఆ పరిణామం చోటు చేసుకుందని భావిస్తున్నారు. సోము వీర్రాజు దూకుడుకు కేంద్ర నాయకత్వం కళ్లెం వేసినట్లు భావిస్తున్నారు. అయితే, ఇది నిర్ధారణ కావడం లేదు.</p>

<p style="text-align: justify;">అయితే, ఇటీవలి కాలంలో సోము వీర్రాజు దూకుడు తగ్గించారు. హిందూ దేవాలయాలపై దాడుల కోణం కూడా వెనక్కి వెళ్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాతనే ఆ పరిణామం చోటు చేసుకుందని భావిస్తున్నారు. సోము వీర్రాజు దూకుడుకు కేంద్ర నాయకత్వం కళ్లెం వేసినట్లు భావిస్తున్నారు. అయితే, ఇది నిర్ధారణ కావడం లేదు.</p>

అయితే, ఇటీవలి కాలంలో సోము వీర్రాజు దూకుడు తగ్గించారు. హిందూ దేవాలయాలపై దాడుల కోణం కూడా వెనక్కి వెళ్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాతనే ఆ పరిణామం చోటు చేసుకుందని భావిస్తున్నారు. సోము వీర్రాజు దూకుడుకు కేంద్ర నాయకత్వం కళ్లెం వేసినట్లు భావిస్తున్నారు. అయితే, ఇది నిర్ధారణ కావడం లేదు.

44
<p>ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వైఎస్ జగన్ మద్దతు అవసరం కావడం వల్లనే ఆ పరిణామం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలోనూ, వ్యవసాయ బిల్లుల విషయంలో జగన్ ప్రధాని మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అకాలీదళ్ మద్దతు కోల్పోయిన నేపథ్యంలో వైఎస్ జగన్ తో సత్సంబంధాలు అవసరమని భావించినట్లు తెలుస్తోంది.</p>

<p>ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వైఎస్ జగన్ మద్దతు అవసరం కావడం వల్లనే ఆ పరిణామం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలోనూ, వ్యవసాయ బిల్లుల విషయంలో జగన్ ప్రధాని మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అకాలీదళ్ మద్దతు కోల్పోయిన నేపథ్యంలో వైఎస్ జగన్ తో సత్సంబంధాలు అవసరమని భావించినట్లు తెలుస్తోంది.</p>

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వైఎస్ జగన్ మద్దతు అవసరం కావడం వల్లనే ఆ పరిణామం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలోనూ, వ్యవసాయ బిల్లుల విషయంలో జగన్ ప్రధాని మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అకాలీదళ్ మద్దతు కోల్పోయిన నేపథ్యంలో వైఎస్ జగన్ తో సత్సంబంధాలు అవసరమని భావించినట్లు తెలుస్తోంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Recommended image2
Now Playing
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu
Recommended image3
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ రెండ్రోజులు ప్రమాదకరమైన వర్షాలు, ఆరు జిల్లాలకు అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved