MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Andhra Pradesh
  • ఎన్డీఎలో వైసీపీ చేరిక: అదంతా వైఎస్ జగన్ మైండ్ గేమ్?

ఎన్డీఎలో వైసీపీ చేరిక: అదంతా వైఎస్ జగన్ మైండ్ గేమ్?

అకాలీదళ్ ఎన్డీఎ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఎన్డీఎలో చేరాల్సిందిగా బిజెపి పెద్దలు జగన్ ను ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 08 2020, 08:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
<p>&nbsp;ఎన్డీలో చేరాల్సిందిగా వైసీపీని బిజెపి పెద్దలు ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీతో వైఎస్ జగన్ భేటీలో ఆ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించకుండా ఎన్డీఎలో చేరితే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో వైఎస్ జగన్ నిరాకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి.</p>

<p>&nbsp;ఎన్డీలో చేరాల్సిందిగా వైసీపీని బిజెపి పెద్దలు ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీతో వైఎస్ జగన్ భేటీలో ఆ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించకుండా ఎన్డీఎలో చేరితే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో వైఎస్ జగన్ నిరాకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి.</p>

 ఎన్డీలో చేరాల్సిందిగా వైసీపీని బిజెపి పెద్దలు ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీతో వైఎస్ జగన్ భేటీలో ఆ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించకుండా ఎన్డీఎలో చేరితే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో వైఎస్ జగన్ నిరాకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
<p><b>&nbsp;అకాలీదళ్ ఎన్డీఎ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఎన్డీఎలో చేరాల్సిందిగా బిజెపి పెద్దలు జగన్ ను ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు వైసీపీ ఎంపీలకు స్థానం కల్పిస్తామని బిజెపి పెద్దలు ఆఫర్ ఇచ్చినట్లు కూడా చెప్పారు. విజయసాయి రెడ్డికి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు చెప్పారు.&nbsp;</b></p>

<p>&nbsp;</p>

<p>&nbsp;</p>

<p><b>&nbsp;అకాలీదళ్ ఎన్డీఎ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఎన్డీఎలో చేరాల్సిందిగా బిజెపి పెద్దలు జగన్ ను ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు వైసీపీ ఎంపీలకు స్థానం కల్పిస్తామని బిజెపి పెద్దలు ఆఫర్ ఇచ్చినట్లు కూడా చెప్పారు. విజయసాయి రెడ్డికి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు చెప్పారు.&nbsp;</b></p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

 అకాలీదళ్ ఎన్డీఎ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఎన్డీఎలో చేరాల్సిందిగా బిజెపి పెద్దలు జగన్ ను ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు వైసీపీ ఎంపీలకు స్థానం కల్పిస్తామని బిజెపి పెద్దలు ఆఫర్ ఇచ్చినట్లు కూడా చెప్పారు. విజయసాయి రెడ్డికి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు చెప్పారు. 

 

 

37
<p style="text-align: justify;">&nbsp;అదే సమయంలో బిజెపి రాష్ట్ర ప్రభుత్వంలో చేరుతుందని కూడా ప్రచారం జరిగింది. బిజెపికి చెందిన సోము వీర్రాజుకు, ఎమ్మెల్సీ మాధవ్ కు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం సాగింది. అయితే, ఇదంతా వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఇమేజ్ పెంచుకునేందుకు వైసీపీ నాయకులు చేసిన ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు&nbsp;</p>

<p style="text-align: justify;">&nbsp;అదే సమయంలో బిజెపి రాష్ట్ర ప్రభుత్వంలో చేరుతుందని కూడా ప్రచారం జరిగింది. బిజెపికి చెందిన సోము వీర్రాజుకు, ఎమ్మెల్సీ మాధవ్ కు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం సాగింది. అయితే, ఇదంతా వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఇమేజ్ పెంచుకునేందుకు వైసీపీ నాయకులు చేసిన ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు&nbsp;</p>

 అదే సమయంలో బిజెపి రాష్ట్ర ప్రభుత్వంలో చేరుతుందని కూడా ప్రచారం జరిగింది. బిజెపికి చెందిన సోము వీర్రాజుకు, ఎమ్మెల్సీ మాధవ్ కు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం సాగింది. అయితే, ఇదంతా వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఇమేజ్ పెంచుకునేందుకు వైసీపీ నాయకులు చేసిన ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు 

47
<p>ఎన్డీఎలోకి బిజెపిని అహ్వానించినట్లు వచ్చిన వార్తలను ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ఖండించారు. అదంతా ఉత్త ప్రచారమేనని బిజెపి జాతీయ నేత రామ్ మాధవ్ అన్నారు. తమ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బిజెపి నేతలు అంటున్నారు.</p>

<p>ఎన్డీఎలోకి బిజెపిని అహ్వానించినట్లు వచ్చిన వార్తలను ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ఖండించారు. అదంతా ఉత్త ప్రచారమేనని బిజెపి జాతీయ నేత రామ్ మాధవ్ అన్నారు. తమ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బిజెపి నేతలు అంటున్నారు.</p>

ఎన్డీఎలోకి బిజెపిని అహ్వానించినట్లు వచ్చిన వార్తలను ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ఖండించారు. అదంతా ఉత్త ప్రచారమేనని బిజెపి జాతీయ నేత రామ్ మాధవ్ అన్నారు. తమ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బిజెపి నేతలు అంటున్నారు.

57
<p>అయితే, ఇటీవలి కాలంలో బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ ప్రభుత్వంపై దూకుడును తగ్గించారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్ర ఆందోళనకు కూడా దిగారు. దాంతో బిజెపి శ్రేణులు కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యెత్తున కదిలాయి. అయితే, అకస్మాత్తుగా సోము వీర్రాజు వెనక్కి తగ్గడం వెనక కారణాలు ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.&nbsp;</p>

<p>అయితే, ఇటీవలి కాలంలో బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ ప్రభుత్వంపై దూకుడును తగ్గించారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్ర ఆందోళనకు కూడా దిగారు. దాంతో బిజెపి శ్రేణులు కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యెత్తున కదిలాయి. అయితే, అకస్మాత్తుగా సోము వీర్రాజు వెనక్కి తగ్గడం వెనక కారణాలు ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.&nbsp;</p>

అయితే, ఇటీవలి కాలంలో బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ ప్రభుత్వంపై దూకుడును తగ్గించారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్ర ఆందోళనకు కూడా దిగారు. దాంతో బిజెపి శ్రేణులు కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యెత్తున కదిలాయి. అయితే, అకస్మాత్తుగా సోము వీర్రాజు వెనక్కి తగ్గడం వెనక కారణాలు ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. 

67
<p>&nbsp;వైఎస్ జగన్ కేంద్రం పెద్దలతో సయోధ్యనే కోరుకుంటున్నారు. అంశాలవారీగా బిజెపికి మద్దతు ఇస్తున్నారు. బహుశా, కేంద్రంలోని పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యూహాత్మకంగానే జగన్ పట్ల మెతక వైఖరిని తీసుకున్నట్లు అర్థమవుతోంది. అందువల్లనే సోము వీర్రాజు దూకుడు తగ్గించారనే మాట వినిపిస్తోంది.</p>

<p>&nbsp;వైఎస్ జగన్ కేంద్రం పెద్దలతో సయోధ్యనే కోరుకుంటున్నారు. అంశాలవారీగా బిజెపికి మద్దతు ఇస్తున్నారు. బహుశా, కేంద్రంలోని పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యూహాత్మకంగానే జగన్ పట్ల మెతక వైఖరిని తీసుకున్నట్లు అర్థమవుతోంది. అందువల్లనే సోము వీర్రాజు దూకుడు తగ్గించారనే మాట వినిపిస్తోంది.</p>

 వైఎస్ జగన్ కేంద్రం పెద్దలతో సయోధ్యనే కోరుకుంటున్నారు. అంశాలవారీగా బిజెపికి మద్దతు ఇస్తున్నారు. బహుశా, కేంద్రంలోని పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యూహాత్మకంగానే జగన్ పట్ల మెతక వైఖరిని తీసుకున్నట్లు అర్థమవుతోంది. అందువల్లనే సోము వీర్రాజు దూకుడు తగ్గించారనే మాట వినిపిస్తోంది.

77
<p>బిజెపికి రాష్ట్రంలో అడ్డుకట్ట వేయడానికి వైఎస్ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు చెబుతున్నారు. కేంద్రం పెద్దలు తనతో సఖ్యంగా ఉన్నారనే సంకేతాలను ఇవ్వడం వల్ల రాష్ట్రంలో బిజెపి దూకుడికి అడ్డుకట్ట వేయవచ్చునని ఆయన భావించారని చెబుతున్నారు. ఏమైనప్పటికీ జగన్ తన ప్రయత్నంలో ఫలితం సాధించినట్లే కనిపిస్తున్నారు.</p>

<p>బిజెపికి రాష్ట్రంలో అడ్డుకట్ట వేయడానికి వైఎస్ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు చెబుతున్నారు. కేంద్రం పెద్దలు తనతో సఖ్యంగా ఉన్నారనే సంకేతాలను ఇవ్వడం వల్ల రాష్ట్రంలో బిజెపి దూకుడికి అడ్డుకట్ట వేయవచ్చునని ఆయన భావించారని చెబుతున్నారు. ఏమైనప్పటికీ జగన్ తన ప్రయత్నంలో ఫలితం సాధించినట్లే కనిపిస్తున్నారు.</p>

బిజెపికి రాష్ట్రంలో అడ్డుకట్ట వేయడానికి వైఎస్ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు చెబుతున్నారు. కేంద్రం పెద్దలు తనతో సఖ్యంగా ఉన్నారనే సంకేతాలను ఇవ్వడం వల్ల రాష్ట్రంలో బిజెపి దూకుడికి అడ్డుకట్ట వేయవచ్చునని ఆయన భావించారని చెబుతున్నారు. ఏమైనప్పటికీ జగన్ తన ప్రయత్నంలో ఫలితం సాధించినట్లే కనిపిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Recommended image2
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved