MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • తిరుమలకు కరోనా దెబ్బ: సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

తిరుమలకు కరోనా దెబ్బ: సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో తిరుమలలో శ్రీవారి దర్శనాలపై పడుతోంది. సర్వదర్శనం టిక్కెట్ల జారీని టీటీడీ ఇవాళ్టి నుండి నిలిపివేసింది. 

2 Min read
Author : narsimha lode
Published : Jul 21 2020, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
<p>కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో తిరుమలలో శ్రీవారి దర్శనాలపై పడుతోంది. సర్వదర్శనం టిక్కెట్ల జారీని టీటీడీ ఇవాళ్టి నుండి నిలిపివేసింది.&nbsp;</p>

<p>కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో తిరుమలలో శ్రీవారి దర్శనాలపై పడుతోంది. సర్వదర్శనం టిక్కెట్ల జారీని టీటీడీ ఇవాళ్టి నుండి నిలిపివేసింది.&nbsp;</p>

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో తిరుమలలో శ్రీవారి దర్శనాలపై పడుతోంది. సర్వదర్శనం టిక్కెట్ల జారీని టీటీడీ ఇవాళ్టి నుండి నిలిపివేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
<p><br />తిరుపతికి నేరుగా చేరుకొన్న భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఇక్కడే టిక్కెట్లు తీసుకొనే వెసులుబాటును కల్పించింది టీటీడీ. అయితే శ్రీవారి సర్వదర్శనం కోసం టిక్కెట్లు జారీ చేసే కౌంటర్ తిరుపతిలో ఉంది. ఈ కౌంటర్ ఉన్న ప్రాంతం కంటైన్మెంట్ జోన్ ‌లో ఉంది. దీంతో సర్వదర్శనం టిక్కెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది.</p>

<p><br />తిరుపతికి నేరుగా చేరుకొన్న భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఇక్కడే టిక్కెట్లు తీసుకొనే వెసులుబాటును కల్పించింది టీటీడీ. అయితే శ్రీవారి సర్వదర్శనం కోసం టిక్కెట్లు జారీ చేసే కౌంటర్ తిరుపతిలో ఉంది. ఈ కౌంటర్ ఉన్న ప్రాంతం కంటైన్మెంట్ జోన్ ‌లో ఉంది. దీంతో సర్వదర్శనం టిక్కెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది.</p>


తిరుపతికి నేరుగా చేరుకొన్న భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఇక్కడే టిక్కెట్లు తీసుకొనే వెసులుబాటును కల్పించింది టీటీడీ. అయితే శ్రీవారి సర్వదర్శనం కోసం టిక్కెట్లు జారీ చేసే కౌంటర్ తిరుపతిలో ఉంది. ఈ కౌంటర్ ఉన్న ప్రాంతం కంటైన్మెంట్ జోన్ ‌లో ఉంది. దీంతో సర్వదర్శనం టిక్కెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది.

38
<p>ఈ నెల 1వ తేదీ నుండి ప్రతి రోజూ &nbsp;12 వేల మంది భక్తులకు వెంకన్నను దర్శించుకొనే అవకాశం కల్పించింది. టీటీడీ. గత నెలలో కేవలం 9 వేల మందికి మాత్రమే అవకాశం కల్పించింది.</p>

<p>ఈ నెల 1వ తేదీ నుండి ప్రతి రోజూ &nbsp;12 వేల మంది భక్తులకు వెంకన్నను దర్శించుకొనే అవకాశం కల్పించింది. టీటీడీ. గత నెలలో కేవలం 9 వేల మందికి మాత్రమే అవకాశం కల్పించింది.</p>

ఈ నెల 1వ తేదీ నుండి ప్రతి రోజూ  12 వేల మంది భక్తులకు వెంకన్నను దర్శించుకొనే అవకాశం కల్పించింది. టీటీడీ. గత నెలలో కేవలం 9 వేల మందికి మాత్రమే అవకాశం కల్పించింది.

48
<p>ఆన్ లైన్ లో 9 వేల టిక్కెట్లు, సర్వదర్శనం టిక్కెట్లు (ఆఫ్ లైన్ )లో 3 వేల టిక్కెట్లు జారీ చేసేవారు.తిరుపతితో పాటు, తిరుమలలో కూడ కరోనా కేసులు పెరిగిపోతుండడం టీటీడీకి ఆందోళన కల్గిస్తోంది.</p>

<p>ఆన్ లైన్ లో 9 వేల టిక్కెట్లు, సర్వదర్శనం టిక్కెట్లు (ఆఫ్ లైన్ )లో 3 వేల టిక్కెట్లు జారీ చేసేవారు.తిరుపతితో పాటు, తిరుమలలో కూడ కరోనా కేసులు పెరిగిపోతుండడం టీటీడీకి ఆందోళన కల్గిస్తోంది.</p>

ఆన్ లైన్ లో 9 వేల టిక్కెట్లు, సర్వదర్శనం టిక్కెట్లు (ఆఫ్ లైన్ )లో 3 వేల టిక్కెట్లు జారీ చేసేవారు.తిరుపతితో పాటు, తిరుమలలో కూడ కరోనా కేసులు పెరిగిపోతుండడం టీటీడీకి ఆందోళన కల్గిస్తోంది.

58
<p><br />చిత్తూరు జిల్లాలో నమోదౌతున్న కేసుల్లో 40 శాతం కేసులు తిరుపతిలోనే ఉంటున్నాయి. తిరుపతి పట్టణంలో 48 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.టీటీడీలో పనిచేసే 170 మందికి కరోనా సోకింది. టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు కూడ కరోనాతో మరణించాడు.</p>

<p><br />చిత్తూరు జిల్లాలో నమోదౌతున్న కేసుల్లో 40 శాతం కేసులు తిరుపతిలోనే ఉంటున్నాయి. తిరుపతి పట్టణంలో 48 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.టీటీడీలో పనిచేసే 170 మందికి కరోనా సోకింది. టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు కూడ కరోనాతో మరణించాడు.</p>


చిత్తూరు జిల్లాలో నమోదౌతున్న కేసుల్లో 40 శాతం కేసులు తిరుపతిలోనే ఉంటున్నాయి. తిరుపతి పట్టణంలో 48 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.టీటీడీలో పనిచేసే 170 మందికి కరోనా సోకింది. టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు కూడ కరోనాతో మరణించాడు.

68
<p>జూలై 21 నుండి ఆగష్టు 5వ తేదీ వరకు తిరుపతిలో కఠినమైన ఆంక్షలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. 11 గంటల తర్వాత రోడ్లపై జనం తిరగవద్దని జిల్లా యంత్రాంగం కోరింది.అయితే తిరుమలలో వెంకన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఈ నిబంధనలు కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం లేకపోలేదు.&nbsp;</p>

<p>జూలై 21 నుండి ఆగష్టు 5వ తేదీ వరకు తిరుపతిలో కఠినమైన ఆంక్షలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. 11 గంటల తర్వాత రోడ్లపై జనం తిరగవద్దని జిల్లా యంత్రాంగం కోరింది.అయితే తిరుమలలో వెంకన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఈ నిబంధనలు కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం లేకపోలేదు.&nbsp;</p>

జూలై 21 నుండి ఆగష్టు 5వ తేదీ వరకు తిరుపతిలో కఠినమైన ఆంక్షలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. 11 గంటల తర్వాత రోడ్లపై జనం తిరగవద్దని జిల్లా యంత్రాంగం కోరింది.అయితే తిరుమలలో వెంకన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఈ నిబంధనలు కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం లేకపోలేదు. 

78
<p>తిరుపతిలో కరోనా కేసులు పెరిగిపోవడం, టీటీడీ సిబ్బందికి కూడ కరోనా బారినపడడం వంటి పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నివేదిక సమర్పించింది. కరోనా కేసులు పెరిగినా కూడ భక్తులకు దర్శనాలు కల్పిస్తోంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం కోసం టీటీడీ ఎదురు చేస్తున్నట్టుగా సమాచారం</p>

<p>తిరుపతిలో కరోనా కేసులు పెరిగిపోవడం, టీటీడీ సిబ్బందికి కూడ కరోనా బారినపడడం వంటి పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నివేదిక సమర్పించింది. కరోనా కేసులు పెరిగినా కూడ భక్తులకు దర్శనాలు కల్పిస్తోంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం కోసం టీటీడీ ఎదురు చేస్తున్నట్టుగా సమాచారం</p>

తిరుపతిలో కరోనా కేసులు పెరిగిపోవడం, టీటీడీ సిబ్బందికి కూడ కరోనా బారినపడడం వంటి పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నివేదిక సమర్పించింది. కరోనా కేసులు పెరిగినా కూడ భక్తులకు దర్శనాలు కల్పిస్తోంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం కోసం టీటీడీ ఎదురు చేస్తున్నట్టుగా సమాచారం

88
<p>తిరుమలలో భక్తులకు దర్శనాలను నిలిపివేయాలని టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల సీఎం జగన్ ను కోరారు. ట్విట్టర్ వేదికగా ఆయన సీఎంకు ఫిర్యాదు చేశారు.&nbsp;</p>

<p>తిరుమలలో భక్తులకు దర్శనాలను నిలిపివేయాలని టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల సీఎం జగన్ ను కోరారు. ట్విట్టర్ వేదికగా ఆయన సీఎంకు ఫిర్యాదు చేశారు.&nbsp;</p>

తిరుమలలో భక్తులకు దర్శనాలను నిలిపివేయాలని టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల సీఎం జగన్ ను కోరారు. ట్విట్టర్ వేదికగా ఆయన సీఎంకు ఫిర్యాదు చేశారు. 

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert: రెండు ద్రోణుల ఎఫెక్ట్.. రెండ్రోజులు భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్
Recommended image2
Now Playing
జనసైనికులకు పూనకాలు తెప్పించే పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Deputy CM Pawan Kalyan Speech | Asianet Telugu
Recommended image3
Now Playing
ఈ హాస్టల్లో వార్డెన్ తీరు చూసి ఫుడ్ కమీషన్ చైర్మన్ షాక్ | Ap State Food Commission Chairman
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved