MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • జగన్ బాటలో బాబు: ప్రశాంత్ కిషోర్ శిష్యుడితో చర్చలు?

జగన్ బాటలో బాబు: ప్రశాంత్ కిషోర్ శిష్యుడితో చర్చలు?

ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ నాయకత్వం రాజకీయ వ్యూహాకర్త కోసం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.అయితే ఈ విషయమై కొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.

2 Min read
Author : narsimha lode
Published : Sep 27 2019, 07:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
ఏపీ రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ అనుసరించిన వ్యూహాన్ని టీడీపీ అనుసరించనుంది. అయితే ఈ విషయమై టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలోనే ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఏపీ రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ అనుసరించిన వ్యూహాన్ని టీడీపీ అనుసరించనుంది. అయితే ఈ విషయమై టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలోనే ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఏపీ రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ అనుసరించిన వ్యూహాన్ని టీడీపీ అనుసరించనుంది. అయితే ఈ విషయమై టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలోనే ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
ప్రశాంత్ కిషోర్ అనుసరించిన వ్యూహాం ఆధారంగానే ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది.ప్రశాంత్ కిషోర్ తరహాలోనే వ్యూహకర్త అవసరమని కొందరు టీడీపీ సీనియర్లు చంద్రబాబునాయుడు వద్ద ప్రస్తావించినట్టుగా సమాచారం.

ప్రశాంత్ కిషోర్ అనుసరించిన వ్యూహాం ఆధారంగానే ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది.ప్రశాంత్ కిషోర్ తరహాలోనే వ్యూహకర్త అవసరమని కొందరు టీడీపీ సీనియర్లు చంద్రబాబునాయుడు వద్ద ప్రస్తావించినట్టుగా సమాచారం.

ప్రశాంత్ కిషోర్ అనుసరించిన వ్యూహాం ఆధారంగానే ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది.ప్రశాంత్ కిషోర్ తరహాలోనే వ్యూహకర్త అవసరమని కొందరు టీడీపీ సీనియర్లు చంద్రబాబునాయుడు వద్ద ప్రస్తావించినట్టుగా సమాచారం.
39
ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ పలు పార్టీలతో ఒప్పందాలు చేసుకొన్నారు.ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాకర్త కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ లో పనిచేసిన రాబిన్ శర్మతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపినట్టుగా ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ పలు పార్టీలతో ఒప్పందాలు చేసుకొన్నారు.ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాకర్త కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ లో పనిచేసిన రాబిన్ శర్మతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపినట్టుగా ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ పలు పార్టీలతో ఒప్పందాలు చేసుకొన్నారు.ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాకర్త కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ లో పనిచేసిన రాబిన్ శర్మతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపినట్టుగా ప్రచారం సాగుతోంది.
49
రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఐ ప్యాక్ ను వదిలిపెట్టాడు. అంతేకాదు రాజకీయ పార్టీలకు సర్వే చేసే పనులు చేస్తున్నాడు. దీంతో రాబిన్ శర్మను వ్యూహాకర్తగా నియమించుకోవాలని కూడ కొందరు టీడీపీ నేతలు ప్రతిపాదించినట్టుగా చెబుతున్నారు.

రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఐ ప్యాక్ ను వదిలిపెట్టాడు. అంతేకాదు రాజకీయ పార్టీలకు సర్వే చేసే పనులు చేస్తున్నాడు. దీంతో రాబిన్ శర్మను వ్యూహాకర్తగా నియమించుకోవాలని కూడ కొందరు టీడీపీ నేతలు ప్రతిపాదించినట్టుగా చెబుతున్నారు.

రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఐ ప్యాక్ ను వదిలిపెట్టాడు. అంతేకాదు రాజకీయ పార్టీలకు సర్వే చేసే పనులు చేస్తున్నాడు. దీంతో రాబిన్ శర్మను వ్యూహాకర్తగా నియమించుకోవాలని కూడ కొందరు టీడీపీ నేతలు ప్రతిపాదించినట్టుగా చెబుతున్నారు.
59
ఈ ప్రతిపాదనల మేరకు రాబిన్ శర్మతో టీడీపీ నేతలు ఓ దఫా చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని కొందరు టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.

ఈ ప్రతిపాదనల మేరకు రాబిన్ శర్మతో టీడీపీ నేతలు ఓ దఫా చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని కొందరు టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.

ఈ ప్రతిపాదనల మేరకు రాబిన్ శర్మతో టీడీపీ నేతలు ఓ దఫా చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని కొందరు టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
69
ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ఆర్‌సీపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహాకర్తగా ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇచ్చిన సూచనల మేరకే జగన్ ఎన్నికల్లో అభ్యర్ధులకు టిక్కెట్లను కేటాయించారని అప్పట్లో ప్రచారం సాగింది.

ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ఆర్‌సీపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహాకర్తగా ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇచ్చిన సూచనల మేరకే జగన్ ఎన్నికల్లో అభ్యర్ధులకు టిక్కెట్లను కేటాయించారని అప్పట్లో ప్రచారం సాగింది.

ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ఆర్‌సీపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహాకర్తగా ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇచ్చిన సూచనల మేరకే జగన్ ఎన్నికల్లో అభ్యర్ధులకు టిక్కెట్లను కేటాయించారని అప్పట్లో ప్రచారం సాగింది.
79
ప్రశాంత్ కిషోర్ పై ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు తీవ్రమైన విమర్శలకు దిగాడు. చంద్రబాబుపై ప్రశాంత్ కిషోర్ కూడ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

ప్రశాంత్ కిషోర్ పై ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు తీవ్రమైన విమర్శలకు దిగాడు. చంద్రబాబుపై ప్రశాంత్ కిషోర్ కూడ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

ప్రశాంత్ కిషోర్ పై ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు తీవ్రమైన విమర్శలకు దిగాడు. చంద్రబాబుపై ప్రశాంత్ కిషోర్ కూడ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
89
ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడితే ఎన్నికలు కొంత ముందుగా వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడితే ఎన్నికలు కొంత ముందుగా వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడితే ఎన్నికలు కొంత ముందుగా వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
99
ఈ నాలుగేళ్ల పాటు పార్టీని ముందుండి నడిపించేందుకు వ్యూహాకర్త అవసరమని కొందరు నేతలు అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఈ అభిప్రాయంతో మరికొందరు నేతలు విభేదిస్తున్నారు. పార్టీ నాయకత్వం ఇంకా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఈ నాలుగేళ్ల పాటు పార్టీని ముందుండి నడిపించేందుకు వ్యూహాకర్త అవసరమని కొందరు నేతలు అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఈ అభిప్రాయంతో మరికొందరు నేతలు విభేదిస్తున్నారు. పార్టీ నాయకత్వం ఇంకా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఈ నాలుగేళ్ల పాటు పార్టీని ముందుండి నడిపించేందుకు వ్యూహాకర్త అవసరమని కొందరు నేతలు అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఈ అభిప్రాయంతో మరికొందరు నేతలు విభేదిస్తున్నారు. పార్టీ నాయకత్వం ఇంకా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Recommended image2
Now Playing
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP
Recommended image3
Now Playing
విద్యార్థుల గ్రాండ్ వెల్ కమ్ కి మంత్రి నారాలోకేష్ ఫిదా | Nara Lokesh Vizianagaram School Visite
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved