MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • కాణిపాకం, మంత్రాలయం, మహానంది కూడా వారి టార్గెట్... చిత్తూరు నంది విగ్రహ ధ్వంసంపై ఎస్పీ

కాణిపాకం, మంత్రాలయం, మహానంది కూడా వారి టార్గెట్... చిత్తూరు నంది విగ్రహ ధ్వంసంపై ఎస్పీ

గుప్తనిధుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని కూడా అంతర్రాష్ట్ర ముఠా సేకరించినట్లు ఎస్పీ తెలిపారు.

1 Min read
Author : Arun Kumar P
Published : Sep 30 2020, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>చిత్తూరు: &nbsp;రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా నంది విగ్రహాన్ని ధ్వంసం కేసును పోలీసులు చేదించారు.&nbsp;ఈ నెల 27వ తేదీన జిల్లాలోని అగరమంగళం గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి ఆవరణలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసింది అంతరాష్ట్ర ముఠా అని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు.&nbsp;<br />&nbsp;</p>

<p>చిత్తూరు: &nbsp;రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా నంది విగ్రహాన్ని ధ్వంసం కేసును పోలీసులు చేదించారు.&nbsp;ఈ నెల 27వ తేదీన జిల్లాలోని అగరమంగళం గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి ఆవరణలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసింది అంతరాష్ట్ర ముఠా అని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు.&nbsp;<br />&nbsp;</p>

చిత్తూరు:  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా నంది విగ్రహాన్ని ధ్వంసం కేసును పోలీసులు చేదించారు. ఈ నెల 27వ తేదీన జిల్లాలోని అగరమంగళం గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి ఆవరణలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసింది అంతరాష్ట్ర ముఠా అని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
<p>గుప్తనిధుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని కూడా ఈ ముఠా సేకరించినట్లు ఎస్పీ తెలిపారు.&nbsp;కాణిపాకం, ఎస్ఆర్ పురం, కర్నూలులోని మంత్రాలయం, మహానంది, పత్తికొండా, అనంతపురంలోని పెనుగొండా, కదిరి, గుంటురు జిల్లాలో వివిధ ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని వీరు సేకరించినట్లు పేర్కొన్నారు.&nbsp;</p>

<p>గుప్తనిధుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని కూడా ఈ ముఠా సేకరించినట్లు ఎస్పీ తెలిపారు.&nbsp;కాణిపాకం, ఎస్ఆర్ పురం, కర్నూలులోని మంత్రాలయం, మహానంది, పత్తికొండా, అనంతపురంలోని పెనుగొండా, కదిరి, గుంటురు జిల్లాలో వివిధ ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని వీరు సేకరించినట్లు పేర్కొన్నారు.&nbsp;</p>

గుప్తనిధుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని కూడా ఈ ముఠా సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. కాణిపాకం, ఎస్ఆర్ పురం, కర్నూలులోని మంత్రాలయం, మహానంది, పత్తికొండా, అనంతపురంలోని పెనుగొండా, కదిరి, గుంటురు జిల్లాలో వివిధ ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని వీరు సేకరించినట్లు పేర్కొన్నారు. 

36
<p>స్థానికులు ఇచ్చిన సమాచారంతో అభయ ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఈ ముఠా ఎంచుకున్నట్లు వెల్లడించారు. దీంతో&nbsp;ఈ నెల 27న ఈ ముఠా గ్రామానికి చేరుకుని విగ్రహాన్న ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు.</p>

<p>స్థానికులు ఇచ్చిన సమాచారంతో అభయ ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఈ ముఠా ఎంచుకున్నట్లు వెల్లడించారు. దీంతో&nbsp;ఈ నెల 27న ఈ ముఠా గ్రామానికి చేరుకుని విగ్రహాన్న ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు.</p>

స్థానికులు ఇచ్చిన సమాచారంతో అభయ ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఈ ముఠా ఎంచుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ నెల 27న ఈ ముఠా గ్రామానికి చేరుకుని విగ్రహాన్న ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు.

46
<p>గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసినట్లు గంగాధర నెల్లూరు పోలీసు స్టేషన్ మొదట ఆలయ కమిటి సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ &nbsp;ఫిర్యాదు మేరకు ఆ పోలీస్ స్టేషన్ లో Cr.No.210/2020 u/s 380 r/w 511, 427 IPC కింద కేసు నమోదు చేశాయన్నారు.&nbsp;</p>

<p>గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసినట్లు గంగాధర నెల్లూరు పోలీసు స్టేషన్ మొదట ఆలయ కమిటి సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ &nbsp;ఫిర్యాదు మేరకు ఆ పోలీస్ స్టేషన్ లో Cr.No.210/2020 u/s 380 r/w 511, 427 IPC కింద కేసు నమోదు చేశాయన్నారు.&nbsp;</p>

గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసినట్లు గంగాధర నెల్లూరు పోలీసు స్టేషన్ మొదట ఆలయ కమిటి సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ  ఫిర్యాదు మేరకు ఆ పోలీస్ స్టేషన్ లో Cr.No.210/2020 u/s 380 r/w 511, 427 IPC కింద కేసు నమోదు చేశాయన్నారు. 

56
<p>ప్రస్తుతం రాష్ట్రంలో &nbsp;నెలకొన్న పరిస్థితుల్లో ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని... దర్యాప్తు కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.&nbsp;<br />ఇలా ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్న క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు కాణిపాకంలో సంచరిస్తున్న అంతరాష్ట్ర ముఠాని అదుపులోకి తీసుకున్నామని &nbsp;ఎస్పీ వెల్లడించారు.&nbsp;</p>

<p>ప్రస్తుతం రాష్ట్రంలో &nbsp;నెలకొన్న పరిస్థితుల్లో ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని... దర్యాప్తు కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.&nbsp;<br />ఇలా ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్న క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు కాణిపాకంలో సంచరిస్తున్న అంతరాష్ట్ర ముఠాని అదుపులోకి తీసుకున్నామని &nbsp;ఎస్పీ వెల్లడించారు.&nbsp;</p>

ప్రస్తుతం రాష్ట్రంలో  నెలకొన్న పరిస్థితుల్లో ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని... దర్యాప్తు కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 
ఇలా ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్న క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు కాణిపాకంలో సంచరిస్తున్న అంతరాష్ట్ర ముఠాని అదుపులోకి తీసుకున్నామని  ఎస్పీ వెల్లడించారు. 

66
<p>ఈ ముఠా నుండి గుప్త నిధులకు ఉపయోగించే &nbsp;పరికరాలను స్వాదీనం చేసుకున్నామన్నారు.&nbsp;ఈ ముఠాలో ఎనిమిది మంది సభ్యులున్నారని...వీరిలో సొమశేఖర్ నాయకత్వం వహిస్తున్నాడని తెలిపారు.&nbsp;గతంలో సొమశేఖర్ గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల కేసు Cr.No.01/2018లో జైలుకు వెళ్ళాడని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు.&nbsp;</p>

<p>ఈ ముఠా నుండి గుప్త నిధులకు ఉపయోగించే &nbsp;పరికరాలను స్వాదీనం చేసుకున్నామన్నారు.&nbsp;ఈ ముఠాలో ఎనిమిది మంది సభ్యులున్నారని...వీరిలో సొమశేఖర్ నాయకత్వం వహిస్తున్నాడని తెలిపారు.&nbsp;గతంలో సొమశేఖర్ గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల కేసు Cr.No.01/2018లో జైలుకు వెళ్ళాడని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు.&nbsp;</p>

ఈ ముఠా నుండి గుప్త నిధులకు ఉపయోగించే  పరికరాలను స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠాలో ఎనిమిది మంది సభ్యులున్నారని...వీరిలో సొమశేఖర్ నాయకత్వం వహిస్తున్నాడని తెలిపారు. గతంలో సొమశేఖర్ గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల కేసు Cr.No.01/2018లో జైలుకు వెళ్ళాడని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలతో అల్లకల్లోలమే, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image2
Now Playing
నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Recommended image3
Now Playing
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved