MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • కాణిపాకం, మంత్రాలయం, మహానంది కూడా వారి టార్గెట్... చిత్తూరు నంది విగ్రహ ధ్వంసంపై ఎస్పీ

కాణిపాకం, మంత్రాలయం, మహానంది కూడా వారి టార్గెట్... చిత్తూరు నంది విగ్రహ ధ్వంసంపై ఎస్పీ

గుప్తనిధుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని కూడా అంతర్రాష్ట్ర ముఠా సేకరించినట్లు ఎస్పీ తెలిపారు.

1 Min read
Author : Arun Kumar P | Asianet News
Published : Sep 30 2020, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>చిత్తూరు: &nbsp;రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా నంది విగ్రహాన్ని ధ్వంసం కేసును పోలీసులు చేదించారు.&nbsp;ఈ నెల 27వ తేదీన జిల్లాలోని అగరమంగళం గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి ఆవరణలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసింది అంతరాష్ట్ర ముఠా అని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు.&nbsp;<br />&nbsp;</p>

<p>చిత్తూరు: &nbsp;రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా నంది విగ్రహాన్ని ధ్వంసం కేసును పోలీసులు చేదించారు.&nbsp;ఈ నెల 27వ తేదీన జిల్లాలోని అగరమంగళం గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి ఆవరణలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసింది అంతరాష్ట్ర ముఠా అని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు.&nbsp;<br />&nbsp;</p>

చిత్తూరు:  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా నంది విగ్రహాన్ని ధ్వంసం కేసును పోలీసులు చేదించారు. ఈ నెల 27వ తేదీన జిల్లాలోని అగరమంగళం గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి ఆవరణలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసింది అంతరాష్ట్ర ముఠా అని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
<p>గుప్తనిధుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని కూడా ఈ ముఠా సేకరించినట్లు ఎస్పీ తెలిపారు.&nbsp;కాణిపాకం, ఎస్ఆర్ పురం, కర్నూలులోని మంత్రాలయం, మహానంది, పత్తికొండా, అనంతపురంలోని పెనుగొండా, కదిరి, గుంటురు జిల్లాలో వివిధ ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని వీరు సేకరించినట్లు పేర్కొన్నారు.&nbsp;</p>

<p>గుప్తనిధుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని కూడా ఈ ముఠా సేకరించినట్లు ఎస్పీ తెలిపారు.&nbsp;కాణిపాకం, ఎస్ఆర్ పురం, కర్నూలులోని మంత్రాలయం, మహానంది, పత్తికొండా, అనంతపురంలోని పెనుగొండా, కదిరి, గుంటురు జిల్లాలో వివిధ ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని వీరు సేకరించినట్లు పేర్కొన్నారు.&nbsp;</p>

గుప్తనిధుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని కూడా ఈ ముఠా సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. కాణిపాకం, ఎస్ఆర్ పురం, కర్నూలులోని మంత్రాలయం, మహానంది, పత్తికొండా, అనంతపురంలోని పెనుగొండా, కదిరి, గుంటురు జిల్లాలో వివిధ ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని వీరు సేకరించినట్లు పేర్కొన్నారు. 

36
<p>స్థానికులు ఇచ్చిన సమాచారంతో అభయ ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఈ ముఠా ఎంచుకున్నట్లు వెల్లడించారు. దీంతో&nbsp;ఈ నెల 27న ఈ ముఠా గ్రామానికి చేరుకుని విగ్రహాన్న ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు.</p>

<p>స్థానికులు ఇచ్చిన సమాచారంతో అభయ ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఈ ముఠా ఎంచుకున్నట్లు వెల్లడించారు. దీంతో&nbsp;ఈ నెల 27న ఈ ముఠా గ్రామానికి చేరుకుని విగ్రహాన్న ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు.</p>

స్థానికులు ఇచ్చిన సమాచారంతో అభయ ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఈ ముఠా ఎంచుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ నెల 27న ఈ ముఠా గ్రామానికి చేరుకుని విగ్రహాన్న ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు.

46
<p>గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసినట్లు గంగాధర నెల్లూరు పోలీసు స్టేషన్ మొదట ఆలయ కమిటి సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ &nbsp;ఫిర్యాదు మేరకు ఆ పోలీస్ స్టేషన్ లో Cr.No.210/2020 u/s 380 r/w 511, 427 IPC కింద కేసు నమోదు చేశాయన్నారు.&nbsp;</p>

<p>గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసినట్లు గంగాధర నెల్లూరు పోలీసు స్టేషన్ మొదట ఆలయ కమిటి సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ &nbsp;ఫిర్యాదు మేరకు ఆ పోలీస్ స్టేషన్ లో Cr.No.210/2020 u/s 380 r/w 511, 427 IPC కింద కేసు నమోదు చేశాయన్నారు.&nbsp;</p>

గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసినట్లు గంగాధర నెల్లూరు పోలీసు స్టేషన్ మొదట ఆలయ కమిటి సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ  ఫిర్యాదు మేరకు ఆ పోలీస్ స్టేషన్ లో Cr.No.210/2020 u/s 380 r/w 511, 427 IPC కింద కేసు నమోదు చేశాయన్నారు. 

56
<p>ప్రస్తుతం రాష్ట్రంలో &nbsp;నెలకొన్న పరిస్థితుల్లో ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని... దర్యాప్తు కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.&nbsp;<br />ఇలా ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్న క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు కాణిపాకంలో సంచరిస్తున్న అంతరాష్ట్ర ముఠాని అదుపులోకి తీసుకున్నామని &nbsp;ఎస్పీ వెల్లడించారు.&nbsp;</p>

<p>ప్రస్తుతం రాష్ట్రంలో &nbsp;నెలకొన్న పరిస్థితుల్లో ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని... దర్యాప్తు కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.&nbsp;<br />ఇలా ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్న క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు కాణిపాకంలో సంచరిస్తున్న అంతరాష్ట్ర ముఠాని అదుపులోకి తీసుకున్నామని &nbsp;ఎస్పీ వెల్లడించారు.&nbsp;</p>

ప్రస్తుతం రాష్ట్రంలో  నెలకొన్న పరిస్థితుల్లో ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని... దర్యాప్తు కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 
ఇలా ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్న క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు కాణిపాకంలో సంచరిస్తున్న అంతరాష్ట్ర ముఠాని అదుపులోకి తీసుకున్నామని  ఎస్పీ వెల్లడించారు. 

66
<p>ఈ ముఠా నుండి గుప్త నిధులకు ఉపయోగించే &nbsp;పరికరాలను స్వాదీనం చేసుకున్నామన్నారు.&nbsp;ఈ ముఠాలో ఎనిమిది మంది సభ్యులున్నారని...వీరిలో సొమశేఖర్ నాయకత్వం వహిస్తున్నాడని తెలిపారు.&nbsp;గతంలో సొమశేఖర్ గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల కేసు Cr.No.01/2018లో జైలుకు వెళ్ళాడని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు.&nbsp;</p>

<p>ఈ ముఠా నుండి గుప్త నిధులకు ఉపయోగించే &nbsp;పరికరాలను స్వాదీనం చేసుకున్నామన్నారు.&nbsp;ఈ ముఠాలో ఎనిమిది మంది సభ్యులున్నారని...వీరిలో సొమశేఖర్ నాయకత్వం వహిస్తున్నాడని తెలిపారు.&nbsp;గతంలో సొమశేఖర్ గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల కేసు Cr.No.01/2018లో జైలుకు వెళ్ళాడని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు.&nbsp;</p>

ఈ ముఠా నుండి గుప్త నిధులకు ఉపయోగించే  పరికరాలను స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠాలో ఎనిమిది మంది సభ్యులున్నారని...వీరిలో సొమశేఖర్ నాయకత్వం వహిస్తున్నాడని తెలిపారు. గతంలో సొమశేఖర్ గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల కేసు Cr.No.01/2018లో జైలుకు వెళ్ళాడని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Recommended image2
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
Recommended image3
Now Playing
CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved