MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Andhra Pradesh
  • వైఎస్ఆర్‌తో సంబంధాలు: పెద్దిరెడ్డికి అదే టర్నింగ్‌పాయింట్

వైఎస్ఆర్‌తో సంబంధాలు: పెద్దిరెడ్డికి అదే టర్నింగ్‌పాయింట్

ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి  దూరం....... ఆ తర్వాత  అదే కుటుంబానికి దగ్గరగా మారినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్‌ మంత్రివర్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పదవి దక్కింది.

2 Min read
Author : narsimha lode
Published : Jun 09 2019, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రబల శక్తిగా ఎదిగారు. సామాన్య కుటుంబం నుండి జిల్లా రాజకీయాలను శాసించే శక్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదిగారు.

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రబల శక్తిగా ఎదిగారు. సామాన్య కుటుంబం నుండి జిల్లా రాజకీయాలను శాసించే శక్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదిగారు.

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రబల శక్తిగా ఎదిగారు. సామాన్య కుటుంబం నుండి జిల్లా రాజకీయాలను శాసించే శక్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదిగారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
1978లో పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి సైపుల్లా బేగ్‌పై ఓటమి చవిచూశారు.1980లో చౌడేపల్లె సమితి అధ్యక్ష ఎన్నికల్లో నూతనకాల్వ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయాడు.

1978లో పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి సైపుల్లా బేగ్‌పై ఓటమి చవిచూశారు.1980లో చౌడేపల్లె సమితి అధ్యక్ష ఎన్నికల్లో నూతనకాల్వ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయాడు.

1978లో పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి సైపుల్లా బేగ్‌పై ఓటమి చవిచూశారు.1980లో చౌడేపల్లె సమితి అధ్యక్ష ఎన్నికల్లో నూతనకాల్వ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయాడు.
38
ఆ తర్వాత ఆయన రాజకీయాలకు కొంత దూరంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీలేరు నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి చల్లా రామచంద్రారెడ్డిపై విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేత చెంగారెడ్డి వర్గంలో చేరారు. 1994లో టీడీపీ అభ్యర్ధి జీవీ శ్రీనాధరెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 1999లో ఆయనపైనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు.

ఆ తర్వాత ఆయన రాజకీయాలకు కొంత దూరంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీలేరు నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి చల్లా రామచంద్రారెడ్డిపై విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేత చెంగారెడ్డి వర్గంలో చేరారు. 1994లో టీడీపీ అభ్యర్ధి జీవీ శ్రీనాధరెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 1999లో ఆయనపైనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు.

ఆ తర్వాత ఆయన రాజకీయాలకు కొంత దూరంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీలేరు నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి చల్లా రామచంద్రారెడ్డిపై విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేత చెంగారెడ్డి వర్గంలో చేరారు. 1994లో టీడీపీ అభ్యర్ధి జీవీ శ్రీనాధరెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 1999లో ఆయనపైనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు.
48
తొమ్మిదేళ్ల పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ వెంట ఉండేవారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంతగా సంబంధాలు లేవు. ఈ కారణంగానే 2004లో వైఎస్ మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చోటు దక్కలేదనే రాజకీయ విశ్లేషకులు చెబుతారు.

తొమ్మిదేళ్ల పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ వెంట ఉండేవారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంతగా సంబంధాలు లేవు. ఈ కారణంగానే 2004లో వైఎస్ మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చోటు దక్కలేదనే రాజకీయ విశ్లేషకులు చెబుతారు.

తొమ్మిదేళ్ల పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ వెంట ఉండేవారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంతగా సంబంధాలు లేవు. ఈ కారణంగానే 2004లో వైఎస్ మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చోటు దక్కలేదనే రాజకీయ విశ్లేషకులు చెబుతారు.
58
ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరయ్యారు. దీంతో 2009లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ మంత్రివర్గంలో చోటు దక్కింది. రోశయ్య మంత్రివర్గంలో కూడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మాత్రం పెద్దిరెడ్డికి చోటు దక్కలేదు.

ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరయ్యారు. దీంతో 2009లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ మంత్రివర్గంలో చోటు దక్కింది. రోశయ్య మంత్రివర్గంలో కూడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మాత్రం పెద్దిరెడ్డికి చోటు దక్కలేదు.

ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరయ్యారు. దీంతో 2009లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ మంత్రివర్గంలో చోటు దక్కింది. రోశయ్య మంత్రివర్గంలో కూడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మాత్రం పెద్దిరెడ్డికి చోటు దక్కలేదు.
68
2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజనతో పీలేరు నుండి పుంగనూరుకు మారాడు. 2009లో పుంగనూరులో టీడీపీ అభ్యర్ధి ఎం. వెంకటరమణరాజుపై 42 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజనతో పీలేరు నుండి పుంగనూరుకు మారాడు. 2009లో పుంగనూరులో టీడీపీ అభ్యర్ధి ఎం. వెంకటరమణరాజుపై 42 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజనతో పీలేరు నుండి పుంగనూరుకు మారాడు. 2009లో పుంగనూరులో టీడీపీ అభ్యర్ధి ఎం. వెంకటరమణరాజుపై 42 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
78
వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి కూడ ఆయన వెంట నడిచారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడ వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు.

వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి కూడ ఆయన వెంట నడిచారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడ వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు.

వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి కూడ ఆయన వెంట నడిచారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడ వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు.
88
2014, 2019 ఎన్నికల్లో పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. రాజంపేట ఎంపీ స్థానం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిధున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో, వైఎస్ జగన్ మంత్రివర్గంలో పెద్దిరెడ్డికి చాన్స్ దక్కింది.

2014, 2019 ఎన్నికల్లో పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. రాజంపేట ఎంపీ స్థానం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిధున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో, వైఎస్ జగన్ మంత్రివర్గంలో పెద్దిరెడ్డికి చాన్స్ దక్కింది.

2014, 2019 ఎన్నికల్లో పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. రాజంపేట ఎంపీ స్థానం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిధున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో, వైఎస్ జగన్ మంత్రివర్గంలో పెద్దిరెడ్డికి చాన్స్ దక్కింది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Vijay Saireddy New Twist On YS Jagan | Vijaysaireddy Press Meet Today | Asianet News Telugu
Recommended image2
Now Playing
ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న Sai Reddy | Vijay Saireddy Press Meet | Asianet News Telugu
Recommended image3
Now Playing
కొడుకుమీద ఈగ వాలనివ్వని తండ్రి | Chandrababu Speech Today | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved