జగన్ ను కలిసిన పివి సింధు... కాంస్య పతకాన్ని సీఎం చేతికిచ్చి... (ఫోటోలు)
అమరావతి: టోక్యో ఒలింపిక్స్2021 లొ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగుతేజం పివి సింధు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తల్లిదండ్రులతో కలిసివచ్చిన సింధును సీఎం అభినందించారు. ఈ సందర్బంగా సింధుకు రూ.30 లక్షల నగదును బహుమతిని ప్రకటించారు సీఎం జగన్.
టోక్యో ఒలింపిక్స్2020 లో సత్తాచాటి బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్యం సాధించిన పివి సింధును అభినందిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
టోక్యో ఒలింపిక్స్2020 లో సత్తాచాటి బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్యం సాధించిన పివి సింధును అభినందిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సాధించిన ఒలింపిక్స్ కాంస్య పతకంతో సీఎం వైఎస్ జగన్
బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సాధించిన ఒలింపిక్స్ కాంస్య పతకంతో సీఎం వైఎస్ జగన్
టోక్యో ఒలింపిక్స్ లో సత్తాచాటి పివి సింధు సాధించిన కాంస్య పతకాన్ని పరిశీలిస్తున్న సీఎం జగన్
టోక్యో ఒలింపిక్స్ లో సత్తాచాటి పివి సింధు సాధించిన కాంస్య పతకాన్ని పరిశీలిస్తున్న సీఎం జగన్
ఒలింపిక్స్ పతకవిజేత పివి సింధు కుటుంబంతో ఏపీ సీఎం జగన్, మంత్రి అవంతి
ఒలింపిక్స్ పతకవిజేత పివి సింధు కుటుంబంతో ఏపీ సీఎం జగన్, మంత్రి అవంతి
బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సాధించిన కాంస్య పతకంతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సాధించిన కాంస్య పతకంతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పివి సింధును అభినందిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పివి సింధును అభినందిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పివి సింధుకు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్
పివి సింధుకు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ ప్రాంగణంలో మాట్లాడుతున్న పివి సింధు
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ ప్రాంగణంలో మాట్లాడుతున్న పివి సింధు
టోక్యో ఒలింపిక్స్2020 లో అదరగొట్టి సాధించిన కాంస్య పతకంతో సింధు
టోక్యో ఒలింపిక్స్2020 లో అదరగొట్టి సాధించిన కాంస్య పతకంతో సింధు
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ ప్రాంగణంలో పివి సింధు
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ ప్రాంగణంలో పివి సింధు