MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఆదర్శం: 300 ఏళ్లుగా ఆ గ్రామంలో మద్యం, మాంసం బంద్

ఆదర్శం: 300 ఏళ్లుగా ఆ గ్రామంలో మద్యం, మాంసం బంద్

మద్యానికి, మాంసానికి అనంతపురం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు దూరంగా ఉంటున్నారు. ఒకటి కాాదు రెండు కాదు 300 ఏళ్ల నుండి ఈ గ్రామస్తులు ఈ రెండింటిని ముట్టరు. ఇప్పటికీ ఈ గ్రామంలో ఇదే ఆచారం కొనసాగుతోంది.  

1 Min read
Author : narsimha lode
Published : Oct 11 2020, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>తమ పూర్వీకులు చెప్పిన మాట ప్రకారంగా మద్యం, చికెన్ కుదూరంగా ఉంటున్నారు ఆ గ్రామస్తులు. 300 ఏళ్ల నుండి ఈ రెండింటికి ఆ గ్రామస్తులు దూరమయ్యారు. ఈ రోజుల్లో కూడ మద్యం, చికెన్ కు దూరంగా ఉంటున్నారు అనంతపురం జిల్లాలోని అడిగుప్ప గ్రామస్తులు.</p>

<p>తమ పూర్వీకులు చెప్పిన మాట ప్రకారంగా మద్యం, చికెన్ కుదూరంగా ఉంటున్నారు ఆ గ్రామస్తులు. 300 ఏళ్ల నుండి ఈ రెండింటికి ఆ గ్రామస్తులు దూరమయ్యారు. ఈ రోజుల్లో కూడ మద్యం, చికెన్ కు దూరంగా ఉంటున్నారు అనంతపురం జిల్లాలోని అడిగుప్ప గ్రామస్తులు.</p>

తమ పూర్వీకులు చెప్పిన మాట ప్రకారంగా మద్యం, చికెన్ కుదూరంగా ఉంటున్నారు ఆ గ్రామస్తులు. 300 ఏళ్ల నుండి ఈ రెండింటికి ఆ గ్రామస్తులు దూరమయ్యారు. ఈ రోజుల్లో కూడ మద్యం, చికెన్ కు దూరంగా ఉంటున్నారు అనంతపురం జిల్లాలోని అడిగుప్ప గ్రామస్తులు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
<p>రాయదుర్గం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. గుమ్మఘట్ట మండలం పరిధిలోకి ఈ గ్రామం వస్తోంది. ఈ గ్రామంలో 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామ జనాభా సుమారు 600.</p>

<p>రాయదుర్గం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. గుమ్మఘట్ట మండలం పరిధిలోకి ఈ గ్రామం వస్తోంది. ఈ గ్రామంలో 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామ జనాభా సుమారు 600.</p>

రాయదుర్గం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. గుమ్మఘట్ట మండలం పరిధిలోకి ఈ గ్రామం వస్తోంది. ఈ గ్రామంలో 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామ జనాభా సుమారు 600.

36
<p><br />ఈ గ్రామంలో నివసించే వారంతా బోయ సామాజిక వర్గానికి చెందినవారే. &nbsp;ఈ గ్రామంలో 300 ఏళ్లుగా మద్యయనిషేధం అమల్లో ఉందంటే అతిశయోక్తి కాదు.<br />మద్యంతో పాటు కోడిగుడ్డు, కోడి మాంసం కూడ గ్రామస్తులు తినరు. &nbsp;తరతరాలుగా ఈ గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.</p>

<p><br />ఈ గ్రామంలో నివసించే వారంతా బోయ సామాజిక వర్గానికి చెందినవారే. &nbsp;ఈ గ్రామంలో 300 ఏళ్లుగా మద్యయనిషేధం అమల్లో ఉందంటే అతిశయోక్తి కాదు.<br />మద్యంతో పాటు కోడిగుడ్డు, కోడి మాంసం కూడ గ్రామస్తులు తినరు. &nbsp;తరతరాలుగా ఈ గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.</p>


ఈ గ్రామంలో నివసించే వారంతా బోయ సామాజిక వర్గానికి చెందినవారే.  ఈ గ్రామంలో 300 ఏళ్లుగా మద్యయనిషేధం అమల్లో ఉందంటే అతిశయోక్తి కాదు.
మద్యంతో పాటు కోడిగుడ్డు, కోడి మాంసం కూడ గ్రామస్తులు తినరు.  తరతరాలుగా ఈ గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.

46
<p><br />300 ఏళ్ల క్రితం ఇక్కడి సామంతరాజు కోట విడిచి &nbsp;విహారయాత్రకు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన చిత్రదుర్గ రాజు ఈ ప్రాంతంలోని సంపదను దోచుకోవాలని ప్లాన్ చేశాడు.</p><p>ఈ ప్రాంత ప్రజలకు మద్యం, మాంసం అవాటు చేశాడు. ప్రజలంతా మత్తులో ఉండగా సంపదను దోచుకొనే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన సామంతరాజు చిత్రుదుర్గ కోట రాజుపై యుద్ధం చేశాడు.</p>

<p><br />300 ఏళ్ల క్రితం ఇక్కడి సామంతరాజు కోట విడిచి &nbsp;విహారయాత్రకు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన చిత్రదుర్గ రాజు ఈ ప్రాంతంలోని సంపదను దోచుకోవాలని ప్లాన్ చేశాడు.</p><p>ఈ ప్రాంత ప్రజలకు మద్యం, మాంసం అవాటు చేశాడు. ప్రజలంతా మత్తులో ఉండగా సంపదను దోచుకొనే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన సామంతరాజు చిత్రుదుర్గ కోట రాజుపై యుద్ధం చేశాడు.</p>


300 ఏళ్ల క్రితం ఇక్కడి సామంతరాజు కోట విడిచి  విహారయాత్రకు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన చిత్రదుర్గ రాజు ఈ ప్రాంతంలోని సంపదను దోచుకోవాలని ప్లాన్ చేశాడు.

ఈ ప్రాంత ప్రజలకు మద్యం, మాంసం అవాటు చేశాడు. ప్రజలంతా మత్తులో ఉండగా సంపదను దోచుకొనే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన సామంతరాజు చిత్రుదుర్గ కోట రాజుపై యుద్ధం చేశాడు.

56
<p><br />చిత్రదుర్గ రాజుపై విజయం సాధించాడు. తన రాజ్యంలో సంపదను దోచుకొనేందుకు ప్రజలకు మద్యం, మాంసం అలవాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తించాడు.<br />మద్యం, చికెన్ తినకూడదని రాజు ఆదేశించాడు.&nbsp;</p>

<p><br />చిత్రదుర్గ రాజుపై విజయం సాధించాడు. తన రాజ్యంలో సంపదను దోచుకొనేందుకు ప్రజలకు మద్యం, మాంసం అలవాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తించాడు.<br />మద్యం, చికెన్ తినకూడదని రాజు ఆదేశించాడు.&nbsp;</p>


చిత్రదుర్గ రాజుపై విజయం సాధించాడు. తన రాజ్యంలో సంపదను దోచుకొనేందుకు ప్రజలకు మద్యం, మాంసం అలవాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తించాడు.
మద్యం, చికెన్ తినకూడదని రాజు ఆదేశించాడు. 

66
<p><br />ప్రజలతో కూడ ఈ విషయమై ప్రమాణం చేయించాడు. &nbsp;అప్పటి నుండి ఈ గ్రామంలో అదే నిబంధన కొనసాగుతోంది.గ్రామస్తులంతా ఒకే మాట మీద ఉంటారు. ఎవరి మధ్య విబేధాలు వస్తే గ్రామ పెద్దలు పరిష్కరిస్తారు.&nbsp;</p>

<p><br />ప్రజలతో కూడ ఈ విషయమై ప్రమాణం చేయించాడు. &nbsp;అప్పటి నుండి ఈ గ్రామంలో అదే నిబంధన కొనసాగుతోంది.గ్రామస్తులంతా ఒకే మాట మీద ఉంటారు. ఎవరి మధ్య విబేధాలు వస్తే గ్రామ పెద్దలు పరిష్కరిస్తారు.&nbsp;</p>


ప్రజలతో కూడ ఈ విషయమై ప్రమాణం చేయించాడు.  అప్పటి నుండి ఈ గ్రామంలో అదే నిబంధన కొనసాగుతోంది.గ్రామస్తులంతా ఒకే మాట మీద ఉంటారు. ఎవరి మధ్య విబేధాలు వస్తే గ్రామ పెద్దలు పరిష్కరిస్తారు. 

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Recommended image2
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
Recommended image3
Now Playing
CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved