MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • కేసీఆర్ గ్రీన్ సిగ్నల్: హైదరాబాదులో జగన్ క్యాంప్ ఆఫీస్

కేసీఆర్ గ్రీన్ సిగ్నల్: హైదరాబాదులో జగన్ క్యాంప్ ఆఫీస్

ఉమ్మడి రాజధాని హైదరాబాదును కొన్ని పాలనా వ్యవహారాల కోసం వాడుకోవాలని కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ వెసులుబాటును వాడుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. 

1 Min read
Author : rajesh y
Published : May 30 2019, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదును కొన్ని పాలనా వ్యవహారాల కోసం వాడుకోవాలని కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ వెసులుబాటును వాడుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి జగన్ హైదరాబాదులో క్యాంప్ ఆఫీసును పెట్టాలని అనుకుంటున్నారు.

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదును కొన్ని పాలనా వ్యవహారాల కోసం వాడుకోవాలని కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ వెసులుబాటును వాడుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి జగన్ హైదరాబాదులో క్యాంప్ ఆఫీసును పెట్టాలని అనుకుంటున్నారు.

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదును కొన్ని పాలనా వ్యవహారాల కోసం వాడుకోవాలని కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ వెసులుబాటును వాడుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి జగన్ హైదరాబాదులో క్యాంప్ ఆఫీసును పెట్టాలని అనుకుంటున్నారు.
25
ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని పటిష్టపరిచేందుకు, హైదరాబాదుతో ఆంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉన్నందున హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ అధికారిక యంత్రాంగం కొంత ఉండేలా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో నోటి మాటగా చెప్పినట్లు సమాచారం.

ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని పటిష్టపరిచేందుకు, హైదరాబాదుతో ఆంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉన్నందున హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ అధికారిక యంత్రాంగం కొంత ఉండేలా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో నోటి మాటగా చెప్పినట్లు సమాచారం.

ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని పటిష్టపరిచేందుకు, హైదరాబాదుతో ఆంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉన్నందున హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ అధికారిక యంత్రాంగం కొంత ఉండేలా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో నోటి మాటగా చెప్పినట్లు సమాచారం.
35
ఉమ్మడి రాజధాని అయినప్పటికీ హైదరాబాదును వాడుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. అమరావతి పాలనాయంత్రాంగాన్ని తరలించారు. తాను హైదరాబాదు క్యాంప్ ఆఫీసును వాడుకుంటానని, ఎపికి కేటాయించిన సచివాలయంలోని బ్లాకులను వాడుకుంంటామని జగన్ కేసిఆర్ కు చెప్పనట్లు సమాచారం.

ఉమ్మడి రాజధాని అయినప్పటికీ హైదరాబాదును వాడుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. అమరావతి పాలనాయంత్రాంగాన్ని తరలించారు. తాను హైదరాబాదు క్యాంప్ ఆఫీసును వాడుకుంటానని, ఎపికి కేటాయించిన సచివాలయంలోని బ్లాకులను వాడుకుంంటామని జగన్ కేసిఆర్ కు చెప్పనట్లు సమాచారం.

ఉమ్మడి రాజధాని అయినప్పటికీ హైదరాబాదును వాడుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. అమరావతి పాలనాయంత్రాంగాన్ని తరలించారు. తాను హైదరాబాదు క్యాంప్ ఆఫీసును వాడుకుంటానని, ఎపికి కేటాయించిన సచివాలయంలోని బ్లాకులను వాడుకుంంటామని జగన్ కేసిఆర్ కు చెప్పనట్లు సమాచారం.
45
పెండింగులో ఉన్న విభజన అంశాలను పరిష్కరించుకోవడానికి కొంత మంది అధికారులను జగన్ హైదరాబాదులో ఉంచాలని భావిస్తున్నారు. విద్యుత్తు వినియోగం, ఉన్నత విద్య, ఆబ్కారీ విషయాలకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తెలంగాణ అధికారులతో చర్చించి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ అధికారులు ఉంటే బాగుంటుందని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని ఉమ్మడి సంస్థలపై తెలంగాణ అధికారులతో వారు చర్చలు జరపడానికి ఇక్కడ ఉంటే సులభమవుతుందని ఆయన భావనగా చెబుతున్నారు.

పెండింగులో ఉన్న విభజన అంశాలను పరిష్కరించుకోవడానికి కొంత మంది అధికారులను జగన్ హైదరాబాదులో ఉంచాలని భావిస్తున్నారు. విద్యుత్తు వినియోగం, ఉన్నత విద్య, ఆబ్కారీ విషయాలకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తెలంగాణ అధికారులతో చర్చించి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ అధికారులు ఉంటే బాగుంటుందని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని ఉమ్మడి సంస్థలపై తెలంగాణ అధికారులతో వారు చర్చలు జరపడానికి ఇక్కడ ఉంటే సులభమవుతుందని ఆయన భావనగా చెబుతున్నారు.

పెండింగులో ఉన్న విభజన అంశాలను పరిష్కరించుకోవడానికి కొంత మంది అధికారులను జగన్ హైదరాబాదులో ఉంచాలని భావిస్తున్నారు. విద్యుత్తు వినియోగం, ఉన్నత విద్య, ఆబ్కారీ విషయాలకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తెలంగాణ అధికారులతో చర్చించి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ అధికారులు ఉంటే బాగుంటుందని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని ఉమ్మడి సంస్థలపై తెలంగాణ అధికారులతో వారు చర్చలు జరపడానికి ఇక్కడ ఉంటే సులభమవుతుందని ఆయన భావనగా చెబుతున్నారు.
55
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసును సిద్దం చేయాలని కేసీఆర్ రాష్ట్రాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం కుదుర్చడానికి జగన్, కేసీఆర్ ప్రయత్నించి, విభజన సమస్యలను పరిష్కరించుకుంటారని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసును సిద్దం చేయాలని కేసీఆర్ రాష్ట్రాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం కుదుర్చడానికి జగన్, కేసీఆర్ ప్రయత్నించి, విభజన సమస్యలను పరిష్కరించుకుంటారని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసును సిద్దం చేయాలని కేసీఆర్ రాష్ట్రాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం కుదుర్చడానికి జగన్, కేసీఆర్ ప్రయత్నించి, విభజన సమస్యలను పరిష్కరించుకుంటారని అంటున్నారు.

About the Author

RY
rajesh y
Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం.. ఈ జిల్లాల్లో డేంజర్ వానలు, బిఅలర్ట్
Recommended image2
Ramzan Holidays : మారిన రంజాన్ సెలవులు.. ఒకటి కాదు రెండ్రోజులు హాలిడేసే
Recommended image3
Now Playing
ఇన్నిరోజులకి ఇద్దరిని చూశా ఇవి తినని వాళ్ళని: AP State Food Commission Shock | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved