MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • విశాఖలో ఎన్నారై ఫ్యామిలీ మృతి: పెద్ద కుమారుడి పనే, సీపీ అనుమానం

విశాఖలో ఎన్నారై ఫ్యామిలీ మృతి: పెద్ద కుమారుడి పనే, సీపీ అనుమానం

ఇంట్లో మంటలు వ్యాపించడానికి ముందు గొడవ జరిగిందని ఆయన చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.  సంఘటన ఈ తెల్లవారు జామున జరిగిందని చెప్పారు.

2 Min read
ramya Sridhar
Published : Apr 15 2021, 11:02 AM IST| Updated : Apr 15 2021, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
<p>విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల మధురవాడులోని ఆదిత్య ఫార్చూన్ లో జరిగిన నలుగురు ఎన్నారై కుటుంబ సభ్యుల మృతిపై కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మరణాల వెనక బంగారునాయుడి పెద్ద కుమారుడు దీపక్ (22) పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద కుమారుడిపై తమకు అనుమానాలున్నాయి పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా చెప్పారు.&nbsp;</p>

<p>విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల మధురవాడులోని ఆదిత్య ఫార్చూన్ లో జరిగిన నలుగురు ఎన్నారై కుటుంబ సభ్యుల మృతిపై కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మరణాల వెనక బంగారునాయుడి పెద్ద కుమారుడు దీపక్ (22) పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద కుమారుడిపై తమకు అనుమానాలున్నాయి పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా చెప్పారు.&nbsp;</p>

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల మధురవాడులోని ఆదిత్య ఫార్చూన్ లో జరిగిన నలుగురు ఎన్నారై కుటుంబ సభ్యుల మృతిపై కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మరణాల వెనక బంగారునాయుడి పెద్ద కుమారుడు దీపక్ (22) పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద కుమారుడిపై తమకు అనుమానాలున్నాయి పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా చెప్పారు. 

28
<p>బంగారు నాయుడి పెద్ద కుమారుడికి మానసిక సమస్య ఉందని ఆయన చెప్పారు. పెద్ద కుమారుడి దేహంపై తప్ప మిగతా ముగ్గురి శరీరాలపై గాయాలున్నట్లు ఆయన తెలిపారు కుటుంబ కలహాలే ఈ సంఘటనకు కారణం కావచ్చునని ఆయన అన్నారు. అన్ని కోణాల్లో సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంట్లో మంటలు వ్యాపించడానికి ముందు గొడవ జరిగిందని ఆయన చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. &nbsp;సంఘటన ఈ తెల్లవారు జామున జరిగిందని చెప్పారు.</p>

<p>బంగారు నాయుడి పెద్ద కుమారుడికి మానసిక సమస్య ఉందని ఆయన చెప్పారు. పెద్ద కుమారుడి దేహంపై తప్ప మిగతా ముగ్గురి శరీరాలపై గాయాలున్నట్లు ఆయన తెలిపారు కుటుంబ కలహాలే ఈ సంఘటనకు కారణం కావచ్చునని ఆయన అన్నారు. అన్ని కోణాల్లో సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంట్లో మంటలు వ్యాపించడానికి ముందు గొడవ జరిగిందని ఆయన చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. &nbsp;సంఘటన ఈ తెల్లవారు జామున జరిగిందని చెప్పారు.</p>

బంగారు నాయుడి పెద్ద కుమారుడికి మానసిక సమస్య ఉందని ఆయన చెప్పారు. పెద్ద కుమారుడి దేహంపై తప్ప మిగతా ముగ్గురి శరీరాలపై గాయాలున్నట్లు ఆయన తెలిపారు కుటుంబ కలహాలే ఈ సంఘటనకు కారణం కావచ్చునని ఆయన అన్నారు. అన్ని కోణాల్లో సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంట్లో మంటలు వ్యాపించడానికి ముందు గొడవ జరిగిందని ఆయన చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.  సంఘటన ఈ తెల్లవారు జామున జరిగిందని చెప్పారు.

38
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని మధురవాడలో గల ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో భీతావహ వాతావరణం నెలకొంది. మంటల్లో సజీవ దహనమయ్యారని అనుమానించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎన్నారై కుటుంబం ఆదిత్య ఫార్చూన్ లో మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని మధురవాడలో గల ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో భీతావహ వాతావరణం నెలకొంది. మంటల్లో సజీవ దహనమయ్యారని అనుమానించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎన్నారై కుటుంబం ఆదిత్య ఫార్చూన్ లో మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని మధురవాడలో గల ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో భీతావహ వాతావరణం నెలకొంది. మంటల్లో సజీవ దహనమయ్యారని అనుమానించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎన్నారై కుటుంబం ఆదిత్య ఫార్చూన్ లో మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.
48
అపార్టుమెంటులోని ఫ్లాట్ లో రక్తం పారిన గుర్తులు కనిపించాయి. గోడలపై రక్తం మరకలు ఉన్నాయి. రక్తం మడుగులో మృతదేహాలు పడి ఉన్నాయి. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతదేహాలపై బియ్యం పోసిన గుర్తులు కనిపించాయి. పోలీసు కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల బంధువులు కూడా వచ్చారు. పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

అపార్టుమెంటులోని ఫ్లాట్ లో రక్తం పారిన గుర్తులు కనిపించాయి. గోడలపై రక్తం మరకలు ఉన్నాయి. రక్తం మడుగులో మృతదేహాలు పడి ఉన్నాయి. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతదేహాలపై బియ్యం పోసిన గుర్తులు కనిపించాయి. పోలీసు కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల బంధువులు కూడా వచ్చారు. పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

అపార్టుమెంటులోని ఫ్లాట్ లో రక్తం పారిన గుర్తులు కనిపించాయి. గోడలపై రక్తం మరకలు ఉన్నాయి. రక్తం మడుగులో మృతదేహాలు పడి ఉన్నాయి. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతదేహాలపై బియ్యం పోసిన గుర్తులు కనిపించాయి. పోలీసు కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల బంధువులు కూడా వచ్చారు. పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
58
విశాఖపట్నం మధురవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మధురవాడలోని ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో ఆ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

విశాఖపట్నం మధురవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మధురవాడలోని ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో ఆ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

విశాఖపట్నం మధురవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మధురవాడలోని ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో ఆ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
68
అయితే ఘటనా స్థలంలో రక్తం మరకలు కనపించాయి. దీంతో మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఘటనా స్థలంలో రక్తం మరకలు కనపించాయి. దీంతో మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఘటనా స్థలంలో రక్తం మరకలు కనపించాయి. దీంతో మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
78
ఆ సంఘటన గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగింది. ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో దాదాపు వంద ఫ్లాట్స్ ఉంటాయి. మృతులను బంగారు నాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు. బంగారునాయుడు ఆ ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నట్లు తెలుసతోంది.

ఆ సంఘటన గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగింది. ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో దాదాపు వంద ఫ్లాట్స్ ఉంటాయి. మృతులను బంగారు నాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు. బంగారునాయుడు ఆ ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నట్లు తెలుసతోంది.

ఆ సంఘటన గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగింది. ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో దాదాపు వంద ఫ్లాట్స్ ఉంటాయి. మృతులను బంగారు నాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు. బంగారునాయుడు ఆ ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నట్లు తెలుసతోంది.
88
<p>మృత్యువాత వడిన ఎన్నారై కుటుంబం 8 నెలల క్రితం అపార్టుమెంటులోకి వచ్చారు. ఆ కుటుంబం విజయనగరం జిల్లా గంట్యాడ నుంచి వచ్చి ఈ అపార్టుమెంటులో ఉంటుంది.</p>

<p>మృత్యువాత వడిన ఎన్నారై కుటుంబం 8 నెలల క్రితం అపార్టుమెంటులోకి వచ్చారు. ఆ కుటుంబం విజయనగరం జిల్లా గంట్యాడ నుంచి వచ్చి ఈ అపార్టుమెంటులో ఉంటుంది.</p>

మృత్యువాత వడిన ఎన్నారై కుటుంబం 8 నెలల క్రితం అపార్టుమెంటులోకి వచ్చారు. ఆ కుటుంబం విజయనగరం జిల్లా గంట్యాడ నుంచి వచ్చి ఈ అపార్టుమెంటులో ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Recommended image2
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Recommended image3
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved