గంగా నది ప్రక్షాళనలో తాను సైతం... స్వామి శివానంద్ తో పవన్ భేటీ (ఫోటోలు)
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ మాత్రి సదన్ ఆశ్రమాన్ని జనసేన చీఫ్ పవన్ కల్యాాణ్ సందర్శించారు. ఈ ఆశ్రమాన్నే కేంద్రంగా చేసుకుని జి.డి. అగర్వాల్ గంగా ప్రక్షాళణ పోరాటం జరిపి తన ప్రాణాలను సైతం కోల్పోయాడు. ఈయన వర్దంతిలో పాల్గొనడానికే పవన్ హరిద్వార్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆశ్రమ గురూజీ స్వామి శివానంద మహరాజ్, వాటర్ మ్యాన్ శ్రీ రాజేంద్ర సింగ్ లతో పవన్ భేటీ అయ్యారు.
సాంప్రదాయ తలపాగాలో పవన్ కల్యాణ్
జిడి అగర్వాల్ సమాధి వద్ద పవన్
స్థానికుల నుండి గంగా నది ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకుంటున్న పవన్
గంగా హారతిలో పాల్గొన్న పవన్
గంగా హారతికి నమస్కరిస్తున్న పవన్
గంగానదిని భక్తిభావంతో దండం పెట్టుకుంటున్న పవన్ కల్యాణ్
సాంప్రదాయ తలపాగాతో ఠీవిగా నడుస్తున్న పవర్ స్టార్
జిడి అగర్వాల్ మృతికి నివాళులు అర్పిస్తున్న పవన్
అగర్వాల్ చిత్రపటానికి దండం పెడుతున్న పవన్
స్వామి శివానంద్ మహరాజ్ పాదాలకు నమస్కరిస్తున్న పవన్ కల్యాణ్
మాత్రి ఆశ్రమంలో పవన్
శివానంద మహరాజ్ తో ముచ్చటిస్తున్న పవన్
శివానంద మహరాజ్ తో ముచ్చటిస్తున్న పవన్
గంగా నది ప్రక్షాళనపై స్వామితో పవన్ చర్చ
మాత్రి ఆశ్రమ సమీపంలో గంగానది పరిశీలన
గంగా ప్రక్షాళన పోరాటం గురించి పవన్ కు వివరిస్తున్న వాటర్ మెన్
అగర్వాల్ చిత్రపటం వద్ద నివాళి
దీర్ఘంగా ఆలోచిస్తున్న పవన్
పవన్ హావభావాలు
స్వామీజీ మాటలను శ్రద్దగా వింటున్న పవన్
పవన్ హావభావాలు
గంగా ప్రక్షాళన గురించి పవన్ తో చర్చిస్తున్న స్వామీజీ, వాటర్ మెన్
గంగా ప్రక్షాళన గురించి పవన్ తో చర్చిస్తున్న స్వామీజీ, వాటర్ మెన్
పవన్ హావభావాలు
స్వామీజీతో కలిసి ఫోటో దిగుతున్న పవన్
మాట్లాడుతున్న వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్
మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
రాజేంద్ర సింగ్ ప్రసంగాన్ని జాగ్రత్తగా వింటున్న పవన్
పవన్ కల్యాణ్ ప్రసంగం
శివానంద మహరాజ్ పాదాలకు మరోసారి దండం పెడుతున్న పవన్