MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఏడుకొండల వెంకన్న వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

ఏడుకొండల వెంకన్న వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

ఏడుకొండలవాడు..  శేషాచల వాసుడు.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు . ఆయ సిరి సంపదలను చూస్తేనే ఆయన వైభోగం తెలుస్తుంది. ఆయన వద్ద ఉన్న టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయంటారు.   

1 Min read
Author : Rajesh K
Published : Jul 22 2023, 11:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలో జరిగిన అంతర్జాతీయ ఆలయాల సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో ధర్మారెడ్డి తిరుమల శ్రీవారి గురించి పలు ఆసక్తికర సమాచారం వెల్లడించారు. నిత్యం శ్రీవారి సేవలో పాల్గోనే వివిధ శాఖల సిబ్బంది విధివిధానాలు.. స్వామి వారికి ఎంత బంగారం ఉంది? ప్రసాదాల్లో ఎంత నెయ్యి వినియోగిస్తారో వివరించారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
thirupathi temple

thirupathi temple

 తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా  71 ఆలయాలను నిర్వహిస్తుందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామికి అలంకరించే బంగారు ఆభరణాలు 1.2 టన్నులు, వెండి 10 టన్నులు ఉంటుందని తెలిపారు.  ఏడాదికి ఏడుకొండలవాడికి 500 టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తున్నారంట. 

35

 తిరుమల తిరుపతి దేవస్థానంలో 24,500 మంది ఉద్యోగులు ఉండగా, శ్రీవారిని దర్శించుకునే భక్తులకు సేవలందించడానికి రోజుకి 800 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. మహాప్రసాదంగా భావించే శ్రీవారి ప్రసాదాల(లడ్డు)  తయారీకి ఏటా 500 టన్నుల నెయ్యి వినియోగిస్తారంట. 

45
Tirumala

Tirumala

 శేషాచల వాసుడు తితిదే పరిధిలో 600 ఎకరాల అటవీ ప్రాంతం ఉందని వివరించారు. అపర కుబేరుడు శ్రీవారి పేరిట రూ. 17వేల కోట్ల నగదు, 11 టన్నుల బంగారం బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్టు తెలిపారు.

55
ttd

ttd

శ్రీవారి సేవలో పనిచేసే.. వివిధ శాఖల సిబ్బంది విధివిధానాలకు వివరించారు. అంతర్జాతీయ ఆలయాల సమావేశం, ఎగ్జిబిషన్‌లో 30 దేశాల నుంచి వచ్చిన 1600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

About the Author

RK
Rajesh K
బంగారం
Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే
Recommended image2
Now Playing
Nandu's World Controversy: నమ్మి డబ్బులిస్తే ఇదే పరిస్థితి.. యూట్యూబర్స్ 'నందూస్ వరల్డ్' దందా
Recommended image3
Now Playing
కడుపుకు అన్నం తింటున్నావా..! లేక..😡 Food Commission Chairman Inspection In Dr Br Ambedkar Gurukulam
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved