MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • జగన్ చేతికి రాజధాని కమిటీ నివేదిక: అమరావతిపై ఉత్కంఠ

జగన్ చేతికి రాజధాని కమిటీ నివేదిక: అమరావతిపై ఉత్కంఠ

ఏపీ రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదికను అందించింది.

2 Min read
Author : narsimha lode
| Updated : Dec 20 2019, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఏపీలో రాజధాని ఏర్పాటు విషయమై నిపుణుల కమిటీ నివేదికను కేబినెట్ సమావేశంలో చర్చించి నివేదికను బహిర్గతం చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని సమాచారం. ఈ విషయమై ఈ నెల 27వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టుగా ప్రచారం సాగింది.

ఏపీలో రాజధాని ఏర్పాటు విషయమై నిపుణుల కమిటీ నివేదికను కేబినెట్ సమావేశంలో చర్చించి నివేదికను బహిర్గతం చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని సమాచారం. ఈ విషయమై ఈ నెల 27వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టుగా ప్రచారం సాగింది.

ఏపీలో రాజధాని ఏర్పాటు విషయమై నిపుణుల కమిటీ నివేదికను కేబినెట్ సమావేశంలో చర్చించి నివేదికను బహిర్గతం చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని సమాచారం. ఈ విషయమై ఈ నెల 27వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టుగా ప్రచారం సాగింది.
210
ఏపీ రాజధాని ఏర్పాటుపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు మధ్యాహ్నం నివేదికను అందించింది. మూడు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు రోజున ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందనే సంకేతాలను సీఎం జగన్ ఇచ్చారు.

ఏపీ రాజధాని ఏర్పాటుపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు మధ్యాహ్నం నివేదికను అందించింది. మూడు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు రోజున ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందనే సంకేతాలను సీఎం జగన్ ఇచ్చారు.

ఏపీ రాజధాని ఏర్పాటుపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు మధ్యాహ్నం నివేదికను అందించింది. మూడు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు రోజున ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందనే సంకేతాలను సీఎం జగన్ ఇచ్చారు.
310
సీఎం జగన్ ప్రకటనపై అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు దిగారు. రాజధానిని అమరావతి నుండి తరలించకూడదని డిమాండ్ చేస్తున్నారు.

సీఎం జగన్ ప్రకటనపై అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు దిగారు. రాజధానిని అమరావతి నుండి తరలించకూడదని డిమాండ్ చేస్తున్నారు.

సీఎం జగన్ ప్రకటనపై అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు దిగారు. రాజధానిని అమరావతి నుండి తరలించకూడదని డిమాండ్ చేస్తున్నారు.
410
ఏపీకి రాజధాని ఏర్పాటు విషయమై ఈ ఏడాది సెప్టెంబర్ 13వ తేదీన సీఎం జగన్ జీఎన్ రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది.

ఏపీకి రాజధాని ఏర్పాటు విషయమై ఈ ఏడాది సెప్టెంబర్ 13వ తేదీన సీఎం జగన్ జీఎన్ రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది.

ఏపీకి రాజధాని ఏర్పాటు విషయమై ఈ ఏడాది సెప్టెంబర్ 13వ తేదీన సీఎం జగన్ జీఎన్ రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది.
510
ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల పరిస్థితులను అధ్యయనం చేసింది. అంతేకాదు ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను కూడ కమిటీ ఈ నివేదికలో పొందుపర్చినట్టుగా సమాచారం.

ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల పరిస్థితులను అధ్యయనం చేసింది. అంతేకాదు ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను కూడ కమిటీ ఈ నివేదికలో పొందుపర్చినట్టుగా సమాచారం.

ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల పరిస్థితులను అధ్యయనం చేసింది. అంతేకాదు ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను కూడ కమిటీ ఈ నివేదికలో పొందుపర్చినట్టుగా సమాచారం.
610
నివేదికలో ఉన్న అంశాలను జీఎన్ రావు కమిటీ బృందం సీఎం జగన్‌కు కమిటీ సభ్యులు వివరించారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదికలోని అంశాల గురించి సీఎం జగన్ కు కమిటీ సభ్యులు వివరించారు.

నివేదికలో ఉన్న అంశాలను జీఎన్ రావు కమిటీ బృందం సీఎం జగన్‌కు కమిటీ సభ్యులు వివరించారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదికలోని అంశాల గురించి సీఎం జగన్ కు కమిటీ సభ్యులు వివరించారు.

నివేదికలో ఉన్న అంశాలను జీఎన్ రావు కమిటీ బృందం సీఎం జగన్‌కు కమిటీ సభ్యులు వివరించారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదికలోని అంశాల గురించి సీఎం జగన్ కు కమిటీ సభ్యులు వివరించారు.
710
ఈ నివేదికలోని అంశాలను కేబినేట్ భేటీలో చర్చించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ మేరకు ఈ నెల 27వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

ఈ నివేదికలోని అంశాలను కేబినేట్ భేటీలో చర్చించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ మేరకు ఈ నెల 27వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

ఈ నివేదికలోని అంశాలను కేబినేట్ భేటీలో చర్చించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ మేరకు ఈ నెల 27వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
810
చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసింది.జీఎన్ రావు కమిటీ కూడ శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ప్రస్తావించింది. శివరామకృష్ణన్ కమిటీ అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు సరైంది కాదని అభిప్రాయపడింది. కానీ అమరావతిలోనే రాజధానిని ఏర్పాటు చేశారు.

చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసింది.జీఎన్ రావు కమిటీ కూడ శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ప్రస్తావించింది. శివరామకృష్ణన్ కమిటీ అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు సరైంది కాదని అభిప్రాయపడింది. కానీ అమరావతిలోనే రాజధానిని ఏర్పాటు చేశారు.

చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసింది.జీఎన్ రావు కమిటీ కూడ శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ప్రస్తావించింది. శివరామకృష్ణన్ కమిటీ అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు సరైంది కాదని అభిప్రాయపడింది. కానీ అమరావతిలోనే రాజధానిని ఏర్పాటు చేశారు.
910
ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి రాజధాని విషయమై జీఎన్ రావు కమిటీ ఏ రకమైన నివేదిక ఇచ్చిందనే విషయమై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి రాజధాని విషయమై జీఎన్ రావు కమిటీ ఏ రకమైన నివేదిక ఇచ్చిందనే విషయమై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి రాజధాని విషయమై జీఎన్ రావు కమిటీ ఏ రకమైన నివేదిక ఇచ్చిందనే విషయమై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
1010
ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి రాజధాని విషయమై జీఎన్ రావు కమిటీ ఏ రకమైన నివేదిక ఇచ్చిందనే విషయమై అందరిలో ఉత్కంఠ నెలకొంది.మరో వైపు జనవరి లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఈ సమావేశంలో జీఎన్ రావు నివేదికను అఖిలపక్ష సమావేశానికి వివరించనున్నారు.

ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి రాజధాని విషయమై జీఎన్ రావు కమిటీ ఏ రకమైన నివేదిక ఇచ్చిందనే విషయమై అందరిలో ఉత్కంఠ నెలకొంది.మరో వైపు జనవరి లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఈ సమావేశంలో జీఎన్ రావు నివేదికను అఖిలపక్ష సమావేశానికి వివరించనున్నారు.

ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి రాజధాని విషయమై జీఎన్ రావు కమిటీ ఏ రకమైన నివేదిక ఇచ్చిందనే విషయమై అందరిలో ఉత్కంఠ నెలకొంది.మరో వైపు జనవరి లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఈ సమావేశంలో జీఎన్ రావు నివేదికను అఖిలపక్ష సమావేశానికి వివరించనున్నారు.

About the Author

NL
narsimha lode
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Markapuram Bus Accident : ప్రమాదమని తెలిసినా..మార్కాపురం బస్సుఘటనలో తప్పెవరిది?| Asianet News Telugu
Recommended image2
Now Playing
Markapuram Bus Accident:మార్కాపురంలో ఘోర ప్రమాదం | Chandrababau | Pawan Kalyan | Asianet News Telugu
Recommended image3
AP Bus Accident : మార్కాపురం బస్సు యాక్సిడెంట్ లో తప్పెవరిది..? ప్రమాదమని తెలిసీ ప్రయాణమా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved