గ్యాస్ లీకేజీ బాధితులందరికీ నష్టపరిహారం డిమాండ్...సిపిఎం నాయకుల అరెస్టు
విశాఖపట్నంలోచోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు నష్టపరిహారం చెల్లించాలంటూ నిరసనకు దిగిన సిపిఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

<p>విశాఖలో చోటుచేసుకున్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన 12మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడమే కాదు వందలాది మందిని అనారోగ్యం పాలు చేసింది. అయితే ఏపి ప్రభుత్వం మాత్రం కేవలం మృతుల కుటుంబాలకు, ఐదు గ్రామాల ప్రజలకే నష్టపరిహారం చెల్లిస్తోంది. కానీ ఈ కంపనీ చుట్టుపక్కల వున్న ఇతర గ్రామాల ప్రజలు కూడా ఈ గ్యాస్ ప్రభావానికి లోనయి అనారోగ్యం పాలయ్యారని.... వారికి కూడా నష్టపరిహారం అందించాలని సిపీఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. <br /> </p>
విశాఖలో చోటుచేసుకున్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన 12మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడమే కాదు వందలాది మందిని అనారోగ్యం పాలు చేసింది. అయితే ఏపి ప్రభుత్వం మాత్రం కేవలం మృతుల కుటుంబాలకు, ఐదు గ్రామాల ప్రజలకే నష్టపరిహారం చెల్లిస్తోంది. కానీ ఈ కంపనీ చుట్టుపక్కల వున్న ఇతర గ్రామాల ప్రజలు కూడా ఈ గ్యాస్ ప్రభావానికి లోనయి అనారోగ్యం పాలయ్యారని.... వారికి కూడా నష్టపరిహారం అందించాలని సిపీఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
<p>ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు వెంటనే పరిహారం అందించాలంంటూ శనివారం సీపీఎం నాయకులైన పేతకంశెట్టి వెంకటరెడ్డి, జి.అప్పలరాజు నాయకత్వంలో వందలాది మంది బాధితులు జివిఎంసిపెందుర్తి జోనల్ కమీషనర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ క్రమంలో కమీషనర్ ను కలసి మాట్లాడుతున్న సందర్భంలో వారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. <br /> </p>
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు వెంటనే పరిహారం అందించాలంంటూ శనివారం సీపీఎం నాయకులైన పేతకంశెట్టి వెంకటరెడ్డి, జి.అప్పలరాజు నాయకత్వంలో వందలాది మంది బాధితులు జివిఎంసిపెందుర్తి జోనల్ కమీషనర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ క్రమంలో కమీషనర్ ను కలసి మాట్లాడుతున్న సందర్భంలో వారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
<p>ఈ అక్రమ అరెస్టులు సీపీఎం విశాఖ నగర కార్యదర్శి బి. గంగారావు తీవ్రంగా ఖండించారు. వెంటనే నాయకులను విడుదల చేయలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత ప్రజలపై పోలీస్ నిర్బంధ చర్యలు ఆపాలని హెచ్చరించారు. </p><p><br /> </p>
ఈ అక్రమ అరెస్టులు సీపీఎం విశాఖ నగర కార్యదర్శి బి. గంగారావు తీవ్రంగా ఖండించారు. వెంటనే నాయకులను విడుదల చేయలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత ప్రజలపై పోలీస్ నిర్బంధ చర్యలు ఆపాలని హెచ్చరించారు.