MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Andhra Pradesh
  • చంద్రబాబుకు కొరకరాని కొయ్య: ఏపీలో ఎల్వీయే కేంద్రబిందువు

చంద్రబాబుకు కొరకరాని కొయ్య: ఏపీలో ఎల్వీయే కేంద్రబిందువు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎల్వీ సుబ్రమణ్యం కేంద్ర బిందువుగా మారారు. ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాల్లో ఎల్వీ సుబ్రమణ్యం తీసుకొన్న నిర్ణయాలను టీడీపీ బహిరంగంగానే వ్యతిరేకించారు. టీడీపీ, సీఎస్‌ల మధ్య ఉప్పు, నిప్పు మాదిరిగా ఉంది పరిస్థితి. 

3 Min read
Author : narsimha lode
Published : May 17 2019, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
తాజాగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకోవడంలో సీఎస్ హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఎల్వీ సుబ్రమణ్యం ఖండించారు.

తాజాగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకోవడంలో సీఎస్ హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఎల్వీ సుబ్రమణ్యం ఖండించారు.

తాజాగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకోవడంలో సీఎస్ హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఎల్వీ సుబ్రమణ్యం ఖండించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నికలు జరిగాయి. అయితే పోలింగ్‌కు కొన్ని రోజుల ముందుగానే సీఎస్‌గా ఉన్న అనిల్ పునేఠను ఈసీ బదిలీ చేసింది. సీఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యంను చీఫ్ సెక్రటరీగా ఈసీ నియమించింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రమణ్యాన్ని నియమించే విషయంలో ఈసీ కనీసం తమతో సంప్రదించలేదని కూడ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నికలు జరిగాయి. అయితే పోలింగ్‌కు కొన్ని రోజుల ముందుగానే సీఎస్‌గా ఉన్న అనిల్ పునేఠను ఈసీ బదిలీ చేసింది. సీఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యంను చీఫ్ సెక్రటరీగా ఈసీ నియమించింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రమణ్యాన్ని నియమించే విషయంలో ఈసీ కనీసం తమతో సంప్రదించలేదని కూడ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నికలు జరిగాయి. అయితే పోలింగ్‌కు కొన్ని రోజుల ముందుగానే సీఎస్‌గా ఉన్న అనిల్ పునేఠను ఈసీ బదిలీ చేసింది. సీఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యంను చీఫ్ సెక్రటరీగా ఈసీ నియమించింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రమణ్యాన్ని నియమించే విషయంలో ఈసీ కనీసం తమతో సంప్రదించలేదని కూడ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
312
మరో వైపు జగన్ ఆస్తుల కేసులో ఎల్వీ సుబ్రమణ్యం కూడ ఉన్నాడని... ఎన్నికలు జరిగే సమయంలో ఇలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతలు పలువురు సీఎస్‌పై పలు రకాల విమర్శలు చేశారు.

మరో వైపు జగన్ ఆస్తుల కేసులో ఎల్వీ సుబ్రమణ్యం కూడ ఉన్నాడని... ఎన్నికలు జరిగే సమయంలో ఇలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతలు పలువురు సీఎస్‌పై పలు రకాల విమర్శలు చేశారు.

మరో వైపు జగన్ ఆస్తుల కేసులో ఎల్వీ సుబ్రమణ్యం కూడ ఉన్నాడని... ఎన్నికలు జరిగే సమయంలో ఇలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతలు పలువురు సీఎస్‌పై పలు రకాల విమర్శలు చేశారు.
412
చంద్రబాబునాయుడు వ్యాఖ్యలను నిరసిస్తూ రిటైర్డ్ ఐఎఎస్‌లు రాష్ట్ర గవర్నర్‌ నరసింహాన్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై బాబుపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఐఎఎస్‌లు గవర్నర్‌‌ను కోరారు. గవర్నర్‌కు రిటైర్డ్ ఐఎఎస్‌లు ఫిర్యాదులు చేయడంపై కూడ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించడం... ఏపీలో చోటు చేసుకొన్న పరిణామాలపై మాజీ ఐఎఎస్‌లు ఎందుకు స్పందించలేదో చెప్పాలని బాబు ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడు వ్యాఖ్యలను నిరసిస్తూ రిటైర్డ్ ఐఎఎస్‌లు రాష్ట్ర గవర్నర్‌ నరసింహాన్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై బాబుపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఐఎఎస్‌లు గవర్నర్‌‌ను కోరారు. గవర్నర్‌కు రిటైర్డ్ ఐఎఎస్‌లు ఫిర్యాదులు చేయడంపై కూడ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించడం... ఏపీలో చోటు చేసుకొన్న పరిణామాలపై మాజీ ఐఎఎస్‌లు ఎందుకు స్పందించలేదో చెప్పాలని బాబు ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడు వ్యాఖ్యలను నిరసిస్తూ రిటైర్డ్ ఐఎఎస్‌లు రాష్ట్ర గవర్నర్‌ నరసింహాన్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై బాబుపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఐఎఎస్‌లు గవర్నర్‌‌ను కోరారు. గవర్నర్‌కు రిటైర్డ్ ఐఎఎస్‌లు ఫిర్యాదులు చేయడంపై కూడ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించడం... ఏపీలో చోటు చేసుకొన్న పరిణామాలపై మాజీ ఐఎఎస్‌లు ఎందుకు స్పందించలేదో చెప్పాలని బాబు ప్రశ్నించారు.
512
ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు, సీఆర్‌డీఏ సమీక్ష నిర్వహించడంపై ఈసీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన అధికారులకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసులు జారీ చేశారు.

ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు, సీఆర్‌డీఏ సమీక్ష నిర్వహించడంపై ఈసీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన అధికారులకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసులు జారీ చేశారు.

ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు, సీఆర్‌డీఏ సమీక్ష నిర్వహించడంపై ఈసీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన అధికారులకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసులు జారీ చేశారు.
612
మరో వైపు ఓ ఆంగ్ల దినపత్రికకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడ ఆయనకు ఎలాంటి అధికారులు ఉండవని కూడ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఈ విషయమై ఎల్వీ సుబ్రమణ్యాన్ని చంద్రబాబునాయుడు వివరణ కోరారు.

మరో వైపు ఓ ఆంగ్ల దినపత్రికకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడ ఆయనకు ఎలాంటి అధికారులు ఉండవని కూడ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఈ విషయమై ఎల్వీ సుబ్రమణ్యాన్ని చంద్రబాబునాయుడు వివరణ కోరారు.

మరో వైపు ఓ ఆంగ్ల దినపత్రికకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడ ఆయనకు ఎలాంటి అధికారులు ఉండవని కూడ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఈ విషయమై ఎల్వీ సుబ్రమణ్యాన్ని చంద్రబాబునాయుడు వివరణ కోరారు.
712
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మాత్రమే ఎన్నికల సంఘం పరిధిలో మాత్రమే పనిచేస్తారని... ఎన్నికల సంఘం పరిధిలో లేని అధికారులు మాత్రం సాధారణ పరిపాలన కిందకు వస్తారని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తే వారిపై చర్యలు తీసుకొంటామని బాబు తేల్చి చెప్పారు.ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఉద్దేశించి చేసినవేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మాత్రమే ఎన్నికల సంఘం పరిధిలో మాత్రమే పనిచేస్తారని... ఎన్నికల సంఘం పరిధిలో లేని అధికారులు మాత్రం సాధారణ పరిపాలన కిందకు వస్తారని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తే వారిపై చర్యలు తీసుకొంటామని బాబు తేల్చి చెప్పారు.ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఉద్దేశించి చేసినవేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మాత్రమే ఎన్నికల సంఘం పరిధిలో మాత్రమే పనిచేస్తారని... ఎన్నికల సంఘం పరిధిలో లేని అధికారులు మాత్రం సాధారణ పరిపాలన కిందకు వస్తారని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తే వారిపై చర్యలు తీసుకొంటామని బాబు తేల్చి చెప్పారు.ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఉద్దేశించి చేసినవేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
812
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రివ్యూలు చేసిన విషయాన్ని కూడ బాబు గుర్తు చేశారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కూడ సీఎస్‌లు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తున్నా... ఏపీలో మాత్రం సీఎస్ మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాబు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సీఎస్‌ను తాను అడుక్కోవాలా... అని కూడ బాబు ఒకానొక దశలో వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రివ్యూలు చేసిన విషయాన్ని కూడ బాబు గుర్తు చేశారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కూడ సీఎస్‌లు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తున్నా... ఏపీలో మాత్రం సీఎస్ మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాబు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సీఎస్‌ను తాను అడుక్కోవాలా... అని కూడ బాబు ఒకానొక దశలో వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రివ్యూలు చేసిన విషయాన్ని కూడ బాబు గుర్తు చేశారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కూడ సీఎస్‌లు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తున్నా... ఏపీలో మాత్రం సీఎస్ మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాబు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సీఎస్‌ను తాను అడుక్కోవాలా... అని కూడ బాబు ఒకానొక దశలో వ్యాఖ్యలు చేశారు.
912
ఏపీలో ప్రజల సమస్యలను చర్చించేందుకు గాను కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 10వ తేదీన కేబినెట్ నిర్వహించాలని సీఎస్‌కు నోట్ పంపారు. ఈ విషయమై సీఎస్ ఈసీకి నివేదిక పంపారు. అయితే కేబినెట్ ఎజెండాకు అనుమతి తీసుకోవాలని ఈసీ సూచించింది. ఎజెండాను ఈసీకి పంపి అనుమతి వచ్చిన తర్వాత ఈ నెల 14 వతేదీన కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎస్‌ పనితీరును మంత్రివర్గం అభినందించినట్టుగా కూడ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు.

ఏపీలో ప్రజల సమస్యలను చర్చించేందుకు గాను కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 10వ తేదీన కేబినెట్ నిర్వహించాలని సీఎస్‌కు నోట్ పంపారు. ఈ విషయమై సీఎస్ ఈసీకి నివేదిక పంపారు. అయితే కేబినెట్ ఎజెండాకు అనుమతి తీసుకోవాలని ఈసీ సూచించింది. ఎజెండాను ఈసీకి పంపి అనుమతి వచ్చిన తర్వాత ఈ నెల 14 వతేదీన కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎస్‌ పనితీరును మంత్రివర్గం అభినందించినట్టుగా కూడ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు.

ఏపీలో ప్రజల సమస్యలను చర్చించేందుకు గాను కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 10వ తేదీన కేబినెట్ నిర్వహించాలని సీఎస్‌కు నోట్ పంపారు. ఈ విషయమై సీఎస్ ఈసీకి నివేదిక పంపారు. అయితే కేబినెట్ ఎజెండాకు అనుమతి తీసుకోవాలని ఈసీ సూచించింది. ఎజెండాను ఈసీకి పంపి అనుమతి వచ్చిన తర్వాత ఈ నెల 14 వతేదీన కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎస్‌ పనితీరును మంత్రివర్గం అభినందించినట్టుగా కూడ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు.
1012
ఇదిలా ఉంటే తాజాగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్‌ల్లో ఈ నెల 19వ తేదీన రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.అయితే రీ పోలింగ్ నిర్వహించాలనే నిర్ణయం సీఎస్ ఓఎస్డీ సిఫారసు ఆధారంగానే ఈసీ నిర్ణయం తీసుకొందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్‌ల్లో ఈ నెల 19వ తేదీన రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.అయితే రీ పోలింగ్ నిర్వహించాలనే నిర్ణయం సీఎస్ ఓఎస్డీ సిఫారసు ఆధారంగానే ఈసీ నిర్ణయం తీసుకొందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్‌ల్లో ఈ నెల 19వ తేదీన రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.అయితే రీ పోలింగ్ నిర్వహించాలనే నిర్ణయం సీఎస్ ఓఎస్డీ సిఫారసు ఆధారంగానే ఈసీ నిర్ణయం తీసుకొందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
1112
వైసీపీ ఫిర్యాదు ఆధారంగా సీఎస్ ఓఎస్డీ నుండి వచ్చిన లేఖ ఆధారంగా ఈసీ రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తమ అభ్యర్థి పులివర్తి నాని ఫిర్యాదును ఈసీ పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వైసీపీ ఫిర్యాదు ఆధారంగా సీఎస్ ఓఎస్డీ నుండి వచ్చిన లేఖ ఆధారంగా ఈసీ రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తమ అభ్యర్థి పులివర్తి నాని ఫిర్యాదును ఈసీ పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వైసీపీ ఫిర్యాదు ఆధారంగా సీఎస్ ఓఎస్డీ నుండి వచ్చిన లేఖ ఆధారంగా ఈసీ రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తమ అభ్యర్థి పులివర్తి నాని ఫిర్యాదును ఈసీ పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
1212
ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు సీఈసీ సునీల్ ఆరోరాను కలిసి చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌పై నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంపై చంద్రబాబునాయుడు సునీల్ ఆరోరాను కలిసి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది.

ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు సీఈసీ సునీల్ ఆరోరాను కలిసి చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌పై నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంపై చంద్రబాబునాయుడు సునీల్ ఆరోరాను కలిసి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది.

ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు సీఈసీ సునీల్ ఆరోరాను కలిసి చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌పై నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంపై చంద్రబాబునాయుడు సునీల్ ఆరోరాను కలిసి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Vijay Saireddy New Twist On YS Jagan | Vijaysaireddy Press Meet Today | Asianet News Telugu
Recommended image2
Now Playing
ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న Sai Reddy | Vijay Saireddy Press Meet | Asianet News Telugu
Recommended image3
Now Playing
కొడుకుమీద ఈగ వాలనివ్వని తండ్రి | Chandrababu Speech Today | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved