MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • టీడీపీలో చినబాబుకు కీలక పదవి: చంద్రబాబు వ్యూహామిదే

టీడీపీలో చినబాబుకు కీలక పదవి: చంద్రబాబు వ్యూహామిదే

ఏపీ రాష్ట్రంలో సంస్థాగతంగా టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమానికి టీడీపీ ప్రారంభించింది. పార్టీ కోసం పనిచేసే నేతలకు కీలక పదవులను కట్టబెట్టేందుకు చంద్రబాబు చర్యలు తీసుకొంటున్నారు. 

2 Min read
narsimha lode
Published : Jan 12 2021, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
<p>తెలుగు యువత ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మదనపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్‌ చినబాబు నియమితులయ్యారు. చంద్రబాబునాయుడు తీసుకొన్న నిర్ణయం పార్టీ నేతలకు ఆశ్చర్యం నెలకొంది.</p>

<p>తెలుగు యువత ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మదనపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్‌ చినబాబు నియమితులయ్యారు. చంద్రబాబునాయుడు తీసుకొన్న నిర్ణయం పార్టీ నేతలకు ఆశ్చర్యం నెలకొంది.</p>

తెలుగు యువత ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మదనపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్‌ చినబాబు నియమితులయ్యారు. చంద్రబాబునాయుడు తీసుకొన్న నిర్ణయం పార్టీ నేతలకు ఆశ్చర్యం నెలకొంది.

29
<p>చిత్తూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకొన్నారని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. బీసీ నేతలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా టీడీపీకి పేరుంది. గత ఎన్నికల సమయంలో బీసీలు టీడీపీకి దూరమయ్యారు. దీంతో బీసీలకు టీడీపీ పెద్ద పీట వేస్తోంది.</p>

<p>చిత్తూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకొన్నారని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. బీసీ నేతలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా టీడీపీకి పేరుంది. గత ఎన్నికల సమయంలో బీసీలు టీడీపీకి దూరమయ్యారు. దీంతో బీసీలకు టీడీపీ పెద్ద పీట వేస్తోంది.</p>

చిత్తూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకొన్నారని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. బీసీ నేతలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా టీడీపీకి పేరుంది. గత ఎన్నికల సమయంలో బీసీలు టీడీపీకి దూరమయ్యారు. దీంతో బీసీలకు టీడీపీ పెద్ద పీట వేస్తోంది.

39
<p>ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన చినబాబుకు పదవిని కట్టబెట్టడం ద్వారా &nbsp;బీసీల పక్షపాతి తమ పార్టీ అనే సంకేతాలు ఇచ్చింది.</p>

<p>ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన చినబాబుకు పదవిని కట్టబెట్టడం ద్వారా &nbsp;బీసీల పక్షపాతి తమ పార్టీ అనే సంకేతాలు ఇచ్చింది.</p>

ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన చినబాబుకు పదవిని కట్టబెట్టడం ద్వారా  బీసీల పక్షపాతి తమ పార్టీ అనే సంకేతాలు ఇచ్చింది.

49
<p><br />చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని నీరుగట్టవారిపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్ చినబాబు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా కూడ పనిచేశారు.&nbsp;</p>

<p><br />చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని నీరుగట్టవారిపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్ చినబాబు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా కూడ పనిచేశారు.&nbsp;</p>


చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని నీరుగట్టవారిపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్ చినబాబు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా కూడ పనిచేశారు. 

59
<p>చేనేత సామాజికవర్గానికి చెందిన ఇతడికి పట్టణంలో పెద్ద సంఖ్యలో వున్న ఆ వర్గీయులపై చెప్పుకోదగ్గ పట్టు వుంది. ముఖ్యంగా ఆ వర్గంలో యువత గణనీయ సంఖ్యలో అతడి వెన్నంటి వుంది. కాంగ్రెస్‌ నుంచీ తరువాత టీడీపీలో చేరినప్పటికీ స్థానిక రాజకీయాల కారణంగా అతడికి పెద్ద ప్రాధాన్యత లభించలేదు.</p>

<p>చేనేత సామాజికవర్గానికి చెందిన ఇతడికి పట్టణంలో పెద్ద సంఖ్యలో వున్న ఆ వర్గీయులపై చెప్పుకోదగ్గ పట్టు వుంది. ముఖ్యంగా ఆ వర్గంలో యువత గణనీయ సంఖ్యలో అతడి వెన్నంటి వుంది. కాంగ్రెస్‌ నుంచీ తరువాత టీడీపీలో చేరినప్పటికీ స్థానిక రాజకీయాల కారణంగా అతడికి పెద్ద ప్రాధాన్యత లభించలేదు.</p>

చేనేత సామాజికవర్గానికి చెందిన ఇతడికి పట్టణంలో పెద్ద సంఖ్యలో వున్న ఆ వర్గీయులపై చెప్పుకోదగ్గ పట్టు వుంది. ముఖ్యంగా ఆ వర్గంలో యువత గణనీయ సంఖ్యలో అతడి వెన్నంటి వుంది. కాంగ్రెస్‌ నుంచీ తరువాత టీడీపీలో చేరినప్పటికీ స్థానిక రాజకీయాల కారణంగా అతడికి పెద్ద ప్రాధాన్యత లభించలేదు.

69
<p>అయితే అంగళ్ళు ఘటనలో వైసీపీ వర్గీయులు జరిపిన దాడిలో చినబాబు వాహనం కూడా ధ్వంసమైంది. ఈ విషయాన్ని పార్టీ ముఖ్యనేత నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అధినేత దృష్టికి తీసుకెళ్ళారు.</p><p>&nbsp;</p>

<p>అయితే అంగళ్ళు ఘటనలో వైసీపీ వర్గీయులు జరిపిన దాడిలో చినబాబు వాహనం కూడా ధ్వంసమైంది. ఈ విషయాన్ని పార్టీ ముఖ్యనేత నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అధినేత దృష్టికి తీసుకెళ్ళారు.</p><p>&nbsp;</p>

అయితే అంగళ్ళు ఘటనలో వైసీపీ వర్గీయులు జరిపిన దాడిలో చినబాబు వాహనం కూడా ధ్వంసమైంది. ఈ విషయాన్ని పార్టీ ముఖ్యనేత నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అధినేత దృష్టికి తీసుకెళ్ళారు.

 

79
<p>దీంతో చంద్రబాబు అతడికి ఫోన్‌ చేసి నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ సందర్భంగా అధినేత ఆరా తీయడంతో మదనపల్లె నియోజకవర్గంలో కీలక సామాజికవర్గానికి చెందిన నాయకుడని తేలింది. దీంతో &nbsp; పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే నిర్ణయించారు. ఆ బాధ్యతను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అప్పగించారు.</p><p>&nbsp;</p>

<p>దీంతో చంద్రబాబు అతడికి ఫోన్‌ చేసి నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ సందర్భంగా అధినేత ఆరా తీయడంతో మదనపల్లె నియోజకవర్గంలో కీలక సామాజికవర్గానికి చెందిన నాయకుడని తేలింది. దీంతో &nbsp; పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే నిర్ణయించారు. ఆ బాధ్యతను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అప్పగించారు.</p><p>&nbsp;</p>

దీంతో చంద్రబాబు అతడికి ఫోన్‌ చేసి నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ సందర్భంగా అధినేత ఆరా తీయడంతో మదనపల్లె నియోజకవర్గంలో కీలక సామాజికవర్గానికి చెందిన నాయకుడని తేలింది. దీంతో   పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే నిర్ణయించారు. ఆ బాధ్యతను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అప్పగించారు.

 

89
<p><br />ఈ విషయంలో జిల్లా టీడీపీలో స్వల్పంగా అభ్యంతరాలు తలెత్తినా స్వయంగా అధినేతే జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగిపోయాయి. వాస్తవానికి డిసెంబరులోనే నియామకం జరగాల్సి వుండగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలతో చంద్రబాబు బిజీ కావడంతో ఆలస్యమైంది.</p>

<p><br />ఈ విషయంలో జిల్లా టీడీపీలో స్వల్పంగా అభ్యంతరాలు తలెత్తినా స్వయంగా అధినేతే జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగిపోయాయి. వాస్తవానికి డిసెంబరులోనే నియామకం జరగాల్సి వుండగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలతో చంద్రబాబు బిజీ కావడంతో ఆలస్యమైంది.</p>


ఈ విషయంలో జిల్లా టీడీపీలో స్వల్పంగా అభ్యంతరాలు తలెత్తినా స్వయంగా అధినేతే జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగిపోయాయి. వాస్తవానికి డిసెంబరులోనే నియామకం జరగాల్సి వుండగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలతో చంద్రబాబు బిజీ కావడంతో ఆలస్యమైంది.

99
<p>&nbsp;ఇప్పటికే పశ్చిమ ప్రాంతానికి చెందిన నల్లారి కిషోర్‌, అమరనాధరెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాష్‌ తదితరులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. &nbsp;తాజాగా చేపట్టిన తెలుగు యువత నియామకం ఆ డివిజన్‌తో పాటు ప్రత్యేకించి మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడే అవకాశం లేకపోలేదు.</p>

<p>&nbsp;ఇప్పటికే పశ్చిమ ప్రాంతానికి చెందిన నల్లారి కిషోర్‌, అమరనాధరెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాష్‌ తదితరులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. &nbsp;తాజాగా చేపట్టిన తెలుగు యువత నియామకం ఆ డివిజన్‌తో పాటు ప్రత్యేకించి మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడే అవకాశం లేకపోలేదు.</p>

 ఇప్పటికే పశ్చిమ ప్రాంతానికి చెందిన నల్లారి కిషోర్‌, అమరనాధరెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాష్‌ తదితరులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది.  తాజాగా చేపట్టిన తెలుగు యువత నియామకం ఆ డివిజన్‌తో పాటు ప్రత్యేకించి మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడే అవకాశం లేకపోలేదు.

About the Author

NL
narsimha lode
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Varudu Kalyani Serious on Pawan Kalyan: సంధ్యారాణి పిఎ ని అరెస్ట్ చేయాలి | Asianet News Telugu
Recommended image2
Now Playing
CM Chandrababu Naidu: రాజధానిలో శ్రీవారి ఆలయం భూమిపూజలో సీఎం స్పీచ్| Asianet News Telugu
Recommended image3
Now Playing
YV Subba Reddy Press Meet: కల్తీ నెయ్యి కేసుపైవైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved