MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వెనక్కి తగ్గని చంద్రబాబు: విపక్ష నేతలతో భేటీ, రేపు ఢిల్లీలో ధర్నా

వెనక్కి తగ్గని చంద్రబాబు: విపక్ష నేతలతో భేటీ, రేపు ఢిల్లీలో ధర్నా

కేంద్రంలో బీజేపీయేతర ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం నాడు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. సోమవారం నాడు అమరావతి నుండి చంద్రబాబునాయుడు బెంగాల్ వెళ్లనున్నారు.

1 Min read
narsimha lode
Published : May 20 2019, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించాయి. ఈ తరుణంలో చంద్రబాబునాయడుు మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించాయి. ఈ తరుణంలో చంద్రబాబునాయడుు మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించాయి. ఈ తరుణంలో చంద్రబాబునాయడుు మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
26
సోమవారం నాడు మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగాల్ సీఎంత మమత బెనర్జీతో భేటీ కానున్నారు. అమరావతి నుండి చంద్రబాబునాయుడు సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటలకు బెంగాల్ వెళ్లనున్నారు.

సోమవారం నాడు మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగాల్ సీఎంత మమత బెనర్జీతో భేటీ కానున్నారు. అమరావతి నుండి చంద్రబాబునాయుడు సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటలకు బెంగాల్ వెళ్లనున్నారు.

సోమవారం నాడు మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగాల్ సీఎంత మమత బెనర్జీతో భేటీ కానున్నారు. అమరావతి నుండి చంద్రబాబునాయుడు సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటలకు బెంగాల్ వెళ్లనున్నారు.
36
తాజా రాజకీయ పరిస్థితులపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగాల్ సీఎం మమత బెనర్జీతో చర్చించనున్నారు. బీజేపీయేతర పార్టీలనే ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా శని, ఆదివారాల్లో కూడ చంద్రబాబునాయుడు పలు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చించారు.

తాజా రాజకీయ పరిస్థితులపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగాల్ సీఎం మమత బెనర్జీతో చర్చించనున్నారు. బీజేపీయేతర పార్టీలనే ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా శని, ఆదివారాల్లో కూడ చంద్రబాబునాయుడు పలు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చించారు.

తాజా రాజకీయ పరిస్థితులపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగాల్ సీఎం మమత బెనర్జీతో చర్చించనున్నారు. బీజేపీయేతర పార్టీలనే ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా శని, ఆదివారాల్లో కూడ చంద్రబాబునాయుడు పలు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చించారు.
46
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతిలతో బాబు చర్చించారు. ఈ పార్టీలతో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌లతో బాబు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీలతో కూడ బాబు సమావేశమయ్యారు.

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతిలతో బాబు చర్చించారు. ఈ పార్టీలతో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌లతో బాబు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీలతో కూడ బాబు సమావేశమయ్యారు.

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతిలతో బాబు చర్చించారు. ఈ పార్టీలతో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌లతో బాబు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీలతో కూడ బాబు సమావేశమయ్యారు.
56
ఆదివారం నాడు సాయంత్రం చంద్రబాబునాయుడు ఢిల్లీ నుండి నేరుగా అమరావతికి వచ్చారు. సోమవారం నాడు మధ్యాహ్నం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీతో సమావేశం కానున్నారు.

ఆదివారం నాడు సాయంత్రం చంద్రబాబునాయుడు ఢిల్లీ నుండి నేరుగా అమరావతికి వచ్చారు. సోమవారం నాడు మధ్యాహ్నం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీతో సమావేశం కానున్నారు.

ఆదివారం నాడు సాయంత్రం చంద్రబాబునాయుడు ఢిల్లీ నుండి నేరుగా అమరావతికి వచ్చారు. సోమవారం నాడు మధ్యాహ్నం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీతో సమావేశం కానున్నారు.
66
బెంగాల్ సీఎంతో సమావేశం తర్వాత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం నాడు మరోసారి ఢిల్లీలో విపక్షపార్టీలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించిన తర్వాత ఈవీఎం‌లను లెక్కించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ఢిల్లీలో విపక్షాలతో కలిసి చంద్రబాబునాయుడు ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు.

బెంగాల్ సీఎంతో సమావేశం తర్వాత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం నాడు మరోసారి ఢిల్లీలో విపక్షపార్టీలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించిన తర్వాత ఈవీఎం‌లను లెక్కించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ఢిల్లీలో విపక్షాలతో కలిసి చంద్రబాబునాయుడు ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు.

బెంగాల్ సీఎంతో సమావేశం తర్వాత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం నాడు మరోసారి ఢిల్లీలో విపక్షపార్టీలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించిన తర్వాత ఈవీఎం‌లను లెక్కించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ఢిల్లీలో విపక్షాలతో కలిసి చంద్రబాబునాయుడు ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Recommended image2
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Recommended image3
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved