MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఆస్తుల కేసు: జగన్ కు వ్యక్తిగత మినహాయింపుపై సిబిఐ పిటిషన్ వెనక

ఆస్తుల కేసు: జగన్ కు వ్యక్తిగత మినహాయింపుపై సిబిఐ పిటిషన్ వెనక

దేవీపట్నం పడవ ప్రమాదం, బతుకమ్మ సంబరాలు, గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాల హడావిడిలో అత్యంత ప్రాధాన్యత గల ఒక వార్తకు మీడియాలో అనుకున్నంత హైప్ రాలేదు. 

2 Min read
Author : Siva Kodati
Published : Oct 03 2019, 08:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దేవీపట్నం పడవ ప్రమాదం, బతుకమ్మ సంబరాలు, గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాల హడావిడిలో అత్యంత ప్రాధాన్యత గల ఒక వార్తకు మీడియాలో అనుకున్నంత హైప్ రాలేదు. అదే అక్రమాస్తుల కేసు విచారణలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు. ఆయనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.

దేవీపట్నం పడవ ప్రమాదం, బతుకమ్మ సంబరాలు, గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాల హడావిడిలో అత్యంత ప్రాధాన్యత గల ఒక వార్తకు మీడియాలో అనుకున్నంత హైప్ రాలేదు. అదే అక్రమాస్తుల కేసు విచారణలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు. ఆయనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.

దేవీపట్నం పడవ ప్రమాదం, బతుకమ్మ సంబరాలు, గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాల హడావిడిలో అత్యంత ప్రాధాన్యత గల ఒక వార్తకు మీడియాలో అనుకున్నంత హైప్ రాలేదు. అదే అక్రమాస్తుల కేసు విచారణలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు. ఆయనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు పరిపాలనలో తీరిక లేనందున తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కావాలంటూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సీబీఐ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది. జైలులో ఉన్నప్పుడే జగన్ సాక్షులను ప్రభావితం చేయగలిగారన్న దర్యాప్తు సంస్థ ఇప్పుడు ఆయనకు ఆ అవకాశం ఇవ్వొద్దంటూ వాదిస్తోంది.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు పరిపాలనలో తీరిక లేనందున తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కావాలంటూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సీబీఐ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది. జైలులో ఉన్నప్పుడే జగన్ సాక్షులను ప్రభావితం చేయగలిగారన్న దర్యాప్తు సంస్థ ఇప్పుడు ఆయనకు ఆ అవకాశం ఇవ్వొద్దంటూ వాదిస్తోంది.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు పరిపాలనలో తీరిక లేనందున తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కావాలంటూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సీబీఐ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది. జైలులో ఉన్నప్పుడే జగన్ సాక్షులను ప్రభావితం చేయగలిగారన్న దర్యాప్తు సంస్థ ఇప్పుడు ఆయనకు ఆ అవకాశం ఇవ్వొద్దంటూ వాదిస్తోంది.
36
సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేయడం వల్లే ఆయన్ను గతంలో అరెస్ట్ చేశామని సీబీఐ చెబుతోంది. ఈ అరెస్టును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సమర్థించాయని కౌంటర్ పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది.

సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేయడం వల్లే ఆయన్ను గతంలో అరెస్ట్ చేశామని సీబీఐ చెబుతోంది. ఈ అరెస్టును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సమర్థించాయని కౌంటర్ పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది.

సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేయడం వల్లే ఆయన్ను గతంలో అరెస్ట్ చేశామని సీబీఐ చెబుతోంది. ఈ అరెస్టును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సమర్థించాయని కౌంటర్ పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది.
46
హవాలా మార్గంలో డబ్బు మళ్లించిన మైనెక్ మెహతాతో పాటు ఈ కేసులో మరో సాక్షిగా ఉన్న గోపాలకృష్ణన్‌ మురళీలను జగన్ బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ఇటీవలి కాలంలో అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మీని డిప్యూటేషన్‌పై ఏపీ తీసుకొచ్చి కీలక పదవిలో కూర్చోబెట్టాలని ప్రయత్నించడంతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్నవారికి పదవులు కట్టబెడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

హవాలా మార్గంలో డబ్బు మళ్లించిన మైనెక్ మెహతాతో పాటు ఈ కేసులో మరో సాక్షిగా ఉన్న గోపాలకృష్ణన్‌ మురళీలను జగన్ బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ఇటీవలి కాలంలో అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మీని డిప్యూటేషన్‌పై ఏపీ తీసుకొచ్చి కీలక పదవిలో కూర్చోబెట్టాలని ప్రయత్నించడంతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్నవారికి పదవులు కట్టబెడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

హవాలా మార్గంలో డబ్బు మళ్లించిన మైనెక్ మెహతాతో పాటు ఈ కేసులో మరో సాక్షిగా ఉన్న గోపాలకృష్ణన్‌ మురళీలను జగన్ బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ఇటీవలి కాలంలో అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మీని డిప్యూటేషన్‌పై ఏపీ తీసుకొచ్చి కీలక పదవిలో కూర్చోబెట్టాలని ప్రయత్నించడంతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్నవారికి పదవులు కట్టబెడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.
56
ఇదే సమయంలో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్.. అందులో పేర్కొన్న వాదనలు వైసీపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తమ అధినేతను సైతం చిదంబరం, డీకే శివకుమార్‌లా తీహార్ జైలుకు తరలించేందుకు ఢిల్లీ స్థాయిలో కుట్ర జరుగుతోందని కీలక నేతలు భావిస్తున్నారు.

ఇదే సమయంలో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్.. అందులో పేర్కొన్న వాదనలు వైసీపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తమ అధినేతను సైతం చిదంబరం, డీకే శివకుమార్‌లా తీహార్ జైలుకు తరలించేందుకు ఢిల్లీ స్థాయిలో కుట్ర జరుగుతోందని కీలక నేతలు భావిస్తున్నారు.

ఇదే సమయంలో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్.. అందులో పేర్కొన్న వాదనలు వైసీపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తమ అధినేతను సైతం చిదంబరం, డీకే శివకుమార్‌లా తీహార్ జైలుకు తరలించేందుకు ఢిల్లీ స్థాయిలో కుట్ర జరుగుతోందని కీలక నేతలు భావిస్తున్నారు.
66
జగన్ సీఎం అయిన కొత్తల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ నుంచి సహాయ సహకారాలు అందేవి కానీ ఆ తర్వాతి కాలంలో రాష్ట్ర, జాతీయ స్థాయి బీజేపీ నేతలు జగన్ పాలన, నిర్ణయాలపై విమర్శలు చేసేవారు. పీపీఏలు, పోలవరం రివర్స్ టెండరింగ్ విధానంలో జగన్ దూకుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదు.

జగన్ సీఎం అయిన కొత్తల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ నుంచి సహాయ సహకారాలు అందేవి కానీ ఆ తర్వాతి కాలంలో రాష్ట్ర, జాతీయ స్థాయి బీజేపీ నేతలు జగన్ పాలన, నిర్ణయాలపై విమర్శలు చేసేవారు. పీపీఏలు, పోలవరం రివర్స్ టెండరింగ్ విధానంలో జగన్ దూకుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదు.

జగన్ సీఎం అయిన కొత్తల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ నుంచి సహాయ సహకారాలు అందేవి కానీ ఆ తర్వాతి కాలంలో రాష్ట్ర, జాతీయ స్థాయి బీజేపీ నేతలు జగన్ పాలన, నిర్ణయాలపై విమర్శలు చేసేవారు. పీపీఏలు, పోలవరం రివర్స్ టెండరింగ్ విధానంలో జగన్ దూకుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదు.

About the Author

SK
Siva Kodati
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పోలీస్ లాఠీ ఛార్జ్ | YS Jagan Srikakulam Tour | Asianet News Telugu
Recommended image2
Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ
Recommended image3
IMD Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఏయే జిల్లాల్లో అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved