MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదిక సిద్దం: అమరావతిపై జగన్ సర్కార్ తాడోపేడో

బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదిక సిద్దం: అమరావతిపై జగన్ సర్కార్ తాడోపేడో

బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఈ నెల 3వ తేదీన ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది.

2 Min read
narsimha lode
Published : Jan 02 2020, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 3వ తేదీన నివేదిక ఇవ్వనుంది.ఇప్పటికే ఈ నివేదికపై హైపవర్ కమిటీ చర్చించనుంది.

రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 3వ తేదీన నివేదిక ఇవ్వనుంది.ఇప్పటికే ఈ నివేదికపై హైపవర్ కమిటీ చర్చించనుంది.

రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 3వ తేదీన నివేదిక ఇవ్వనుంది.ఇప్పటికే ఈ నివేదికపై హైపవర్ కమిటీ చర్చించనుంది.
29
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సంకేతాలను అసెంబ్లీ వేదికగా గత ఏడాది చివర్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు. దీంతో అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 16 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. రాజధాని రైతులకు విపక్షాలు మద్దతుగా నిలిచాయి.

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సంకేతాలను అసెంబ్లీ వేదికగా గత ఏడాది చివర్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు. దీంతో అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 16 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. రాజధాని రైతులకు విపక్షాలు మద్దతుగా నిలిచాయి.

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సంకేతాలను అసెంబ్లీ వేదికగా గత ఏడాది చివర్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు. దీంతో అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 16 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. రాజధాని రైతులకు విపక్షాలు మద్దతుగా నిలిచాయి.
39
ఏపీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఈ నెల 3వ తేదీన నివేదికను ఇవ్వనుంది. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీలో మంత్రులతో పాటు అధికారులు కూడ సభ్యులుగా ఉన్నారు.

ఏపీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఈ నెల 3వ తేదీన నివేదికను ఇవ్వనుంది. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీలో మంత్రులతో పాటు అధికారులు కూడ సభ్యులుగా ఉన్నారు.

ఏపీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఈ నెల 3వ తేదీన నివేదికను ఇవ్వనుంది. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీలో మంత్రులతో పాటు అధికారులు కూడ సభ్యులుగా ఉన్నారు.
49
బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ రిపోర్టుతో పాటు, జీఎన్ రావు కమిటీ నివేదికపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ నెల 8వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో బోస్టన్ కమిటీ రిపోర్టుపై చర్చించే అవకాశం ఉంది.

బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ రిపోర్టుతో పాటు, జీఎన్ రావు కమిటీ నివేదికపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ నెల 8వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో బోస్టన్ కమిటీ రిపోర్టుపై చర్చించే అవకాశం ఉంది.

బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ రిపోర్టుతో పాటు, జీఎన్ రావు కమిటీ నివేదికపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ నెల 8వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో బోస్టన్ కమిటీ రిపోర్టుపై చర్చించే అవకాశం ఉంది.
59
రాజధాని అంశంపై రెండు కమిటీలతో పాటు హైపవర్ కమిటీతో ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ నెల 8వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది చివర్లో కేబినెట్ సమావేశంలోనే రాజధాని అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందనే ప్రచారం సాగింది. కానీ, ఆ సమావేశంలో మాత్రం రాజధానిపై మాత్రం తొందరపాటు లేదనే అభిప్రాయాన్ని జగన్ మంత్రులకు చెప్పినట్టుగా ప్రచారం సాగింది.

రాజధాని అంశంపై రెండు కమిటీలతో పాటు హైపవర్ కమిటీతో ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ నెల 8వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది చివర్లో కేబినెట్ సమావేశంలోనే రాజధాని అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందనే ప్రచారం సాగింది. కానీ, ఆ సమావేశంలో మాత్రం రాజధానిపై మాత్రం తొందరపాటు లేదనే అభిప్రాయాన్ని జగన్ మంత్రులకు చెప్పినట్టుగా ప్రచారం సాగింది.

రాజధాని అంశంపై రెండు కమిటీలతో పాటు హైపవర్ కమిటీతో ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ నెల 8వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది చివర్లో కేబినెట్ సమావేశంలోనే రాజధాని అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందనే ప్రచారం సాగింది. కానీ, ఆ సమావేశంలో మాత్రం రాజధానిపై మాత్రం తొందరపాటు లేదనే అభిప్రాయాన్ని జగన్ మంత్రులకు చెప్పినట్టుగా ప్రచారం సాగింది.
69
ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రిపబ్లిక్ వేడుకల తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయమై అసెంబ్లీ సమావేశాలపై స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.

ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రిపబ్లిక్ వేడుకల తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయమై అసెంబ్లీ సమావేశాలపై స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.

ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రిపబ్లిక్ వేడుకల తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయమై అసెంబ్లీ సమావేశాలపై స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.
79
మరోవైపు అసెంబ్లీ సమావేశాల తర్వాత అఖిలపక్ష సమావేశం కూడ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయమై రాజధాని విషయమై మూడు కమిటీల నివేదికలను ప్రభుత్వం ఉంచే అవకాశం ఉంది.అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు ఏ రకమైన అభిప్రాయాన్ని చెబుతాయో కూడ ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది.

మరోవైపు అసెంబ్లీ సమావేశాల తర్వాత అఖిలపక్ష సమావేశం కూడ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయమై రాజధాని విషయమై మూడు కమిటీల నివేదికలను ప్రభుత్వం ఉంచే అవకాశం ఉంది.అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు ఏ రకమైన అభిప్రాయాన్ని చెబుతాయో కూడ ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది.

మరోవైపు అసెంబ్లీ సమావేశాల తర్వాత అఖిలపక్ష సమావేశం కూడ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయమై రాజధాని విషయమై మూడు కమిటీల నివేదికలను ప్రభుత్వం ఉంచే అవకాశం ఉంది.అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు ఏ రకమైన అభిప్రాయాన్ని చెబుతాయో కూడ ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది.
89
అయితే అమరావతిలో ఇప్పటికే తీసుకొన్న భూముల విషయమై ప్రత్యేక అసెంబ్లీ జోన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడ ప్రభుత్వం వద్ద ఉంది. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహంతో ఉన్నారు.

అయితే అమరావతిలో ఇప్పటికే తీసుకొన్న భూముల విషయమై ప్రత్యేక అసెంబ్లీ జోన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడ ప్రభుత్వం వద్ద ఉంది. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహంతో ఉన్నారు.

అయితే అమరావతిలో ఇప్పటికే తీసుకొన్న భూముల విషయమై ప్రత్యేక అసెంబ్లీ జోన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడ ప్రభుత్వం వద్ద ఉంది. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
99
అమరావతి ప్రాంత రైతులు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర నివేదికలో బ్రౌన్ ఫీల్డ్ రాజధానికి సిఫారసు చేసింది.

అమరావతి ప్రాంత రైతులు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర నివేదికలో బ్రౌన్ ఫీల్డ్ రాజధానికి సిఫారసు చేసింది.

అమరావతి ప్రాంత రైతులు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర నివేదికలో బ్రౌన్ ఫీల్డ్ రాజధానికి సిఫారసు చేసింది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Recommended image2
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved