ఆజాదీ కా అమృత్ మహోత్సవ్... పింగళి కూతురికి జగన్ ఆత్మీయ సత్కారం
మాచర్ల: దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం జరుగుతోంది. 2022 నాటికి స్వాతంత్య్రం వచ్చి 75 యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకలు జరగుతున్నాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించారు ఏపీ సీఎం జగన్. ఈ సందర్భంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సత్కరించారు. మాచర్లలో నివాసముంటున్న పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి నివాసానికి వెళ్లి ఆమెను సత్కరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. మాచర్లలో వైసిపి శ్రేణులు సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు.
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
సీఎం జగన్ కు జాతీయ జెండాలతో స్వాగతం పలికిన మాచెర్ల ప్రజలు
సీఎం జగన్ కు జాతీయ జెండాలతో స్వాగతం పలికిన మాచెర్ల ప్రజలు
త్రివర్ణ పతాక రూపకర్త పింగళికి నివాళి అర్పిస్తున్న జగన్
జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తున్న సీఎం జగన్
జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి సీఎం జగన్ నివాళి
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి కూతురును సన్మానించిన సీఎం జగన్
సీఎం జగన్ కు జాతీయ జెండాలతో స్వాగతం పలికిన మాచెర్ల ప్రజలు
ఫోటో గ్యాలరీని వీక్షిస్తున్న సీఎం జగన్
సీఎం జగన్ కు జాతీయ జెండాలతో స్వాగతం పలికిన మాచెర్ల ప్రజలు
సీఎం జగన్ కు జాతీయ జెండాలతో స్వాగతం పలికిన మాచెర్ల ప్రజలు