MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • నూతన సమాచార కమీషనర్లుగా హరిప్రసాద్ రెడ్డి, చెన్నారెడ్డి... ప్రమాణం చేయించిన సీఎస్

నూతన సమాచార కమీషనర్లుగా హరిప్రసాద్ రెడ్డి, చెన్నారెడ్డి... ప్రమాణం చేయించిన సీఎస్

అమరావతిలోని సచివాలయంలోని సీఎం సమావేశ మందిరంలో ఆర్టీఐ నూతన కమీషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 04 2021, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమాచార కమీషన్ నూతన కమీషనర్లుగా ఉల్చల హరిప్రసాద్ రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డిలు నియమితులయ్యారు. వారిచేత ఇవాళ(శుక్రవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ప్రమాణం చేయించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమాచార కమీషన్ నూతన కమీషనర్లుగా ఉల్చల హరిప్రసాద్ రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డిలు నియమితులయ్యారు. వారిచేత ఇవాళ(శుక్రవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ప్రమాణం చేయించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమాచార కమీషన్ నూతన కమీషనర్లుగా ఉల్చల హరిప్రసాద్ రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డిలు నియమితులయ్యారు. వారిచేత ఇవాళ(శుక్రవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ప్రమాణం చేయించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అమరావతిలోని సచివాలయంలోని సీఎం సమావేశ మందిరంలో ఆర్టీఐ నూతన కమీషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రమాణస్వీకారం అనంతరం నూతన కమీషనర్లకు అధికారులు పుష్ఫ గుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించారు.

అమరావతిలోని సచివాలయంలోని సీఎం సమావేశ మందిరంలో ఆర్టీఐ నూతన కమీషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రమాణస్వీకారం అనంతరం నూతన కమీషనర్లకు అధికారులు పుష్ఫ గుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించారు.

అమరావతిలోని సచివాలయంలోని సీఎం సమావేశ మందిరంలో ఆర్టీఐ నూతన కమీషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రమాణస్వీకారం అనంతరం నూతన కమీషనర్లకు అధికారులు పుష్ఫ గుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించారు.
34
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ... ఏపీలో సమాచార హక్కు చట్టంను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నూతన కమీషనర్లు తమవంతు పాత్ర పోషించాలన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచేలా పనిచేయాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు ఒక వరం వంటిదని... దాన్ని తమ సమస్యలను పరిష్కరించుకోడానికి ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించాలన్నారు సీఎస్.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ... ఏపీలో సమాచార హక్కు చట్టంను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నూతన కమీషనర్లు తమవంతు పాత్ర పోషించాలన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచేలా పనిచేయాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు ఒక వరం వంటిదని... దాన్ని తమ సమస్యలను పరిష్కరించుకోడానికి ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించాలన్నారు సీఎస్.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ... ఏపీలో సమాచార హక్కు చట్టంను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నూతన కమీషనర్లు తమవంతు పాత్ర పోషించాలన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచేలా పనిచేయాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు ఒక వరం వంటిదని... దాన్ని తమ సమస్యలను పరిష్కరించుకోడానికి ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించాలన్నారు సీఎస్.
44
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ పి.రమేశ్ కుమార్, ఇన్ఫర్మేషన్ కమీషనర్లు బివి రమణ కుమార్, కట్టా జనార్దనరావు, ఆర్.శ్రీనివాసరావు, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ పి.రమేశ్ కుమార్, ఇన్ఫర్మేషన్ కమీషనర్లు బివి రమణ కుమార్, కట్టా జనార్దనరావు, ఆర్.శ్రీనివాసరావు, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ పి.రమేశ్ కుమార్, ఇన్ఫర్మేషన్ కమీషనర్లు బివి రమణ కుమార్, కట్టా జనార్దనరావు, ఆర్.శ్రీనివాసరావు, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Recommended image2
Now Playing
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP
Recommended image3
Now Playing
విద్యార్థుల గ్రాండ్ వెల్ కమ్ కి మంత్రి నారాలోకేష్ ఫిదా | Nara Lokesh Vizianagaram School Visite
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved