MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • విశాఖ దుర్ఘటనను మరువక ముందే ప్రకాశం ప్రమాదం... చంద్రబాబు, లోకేశ్ ల ఆవేదన

విశాఖ దుర్ఘటనను మరువక ముందే ప్రకాశం ప్రమాదం... చంద్రబాబు, లోకేశ్ ల ఆవేదన

ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై స్పందిస్తూ ఏపి గవర్నర్ బిశ్వభూషణ్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

2 Min read
Author : Arun Kumar P | Asianet News
| Updated : May 14 2020, 10:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>గుంటూరు: విశాఖపట్నంలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ దుర్ఘటనను మరువక ముందే ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరగి రైతు కూలీలు మృతిచెందడం తీవ్రంగా కలచివేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయనతో పాటు ఏపి గవర్నర్, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. &nbsp;&nbsp;</p>

<p>గుంటూరు: విశాఖపట్నంలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ దుర్ఘటనను మరువక ముందే ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరగి రైతు కూలీలు మృతిచెందడం తీవ్రంగా కలచివేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయనతో పాటు ఏపి గవర్నర్, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. &nbsp;&nbsp;</p>

గుంటూరు: విశాఖపట్నంలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ దుర్ఘటనను మరువక ముందే ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరగి రైతు కూలీలు మృతిచెందడం తీవ్రంగా కలచివేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయనతో పాటు ఏపి గవర్నర్, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   

26
<p>''వరుసబెట్టి ప్రజల ప్రాణాలు హరిస్తున్న ప్రమాదాలు మనసును కలచివేస్తున్నాయి. విశాఖలో విషవాయువు 12 మందిని బలి తీసుకున్న ఘటన జరిగి వారం తిరక్క ముందే ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర మరో ఘోరప్రమాదంలో 9 మంది వ్యవసాయకూలీలు మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది'' అంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికన తన ఆవేదనను వ్యక్తం చేశారు.&nbsp;</p>

<p>''వరుసబెట్టి ప్రజల ప్రాణాలు హరిస్తున్న ప్రమాదాలు మనసును కలచివేస్తున్నాయి. విశాఖలో విషవాయువు 12 మందిని బలి తీసుకున్న ఘటన జరిగి వారం తిరక్క ముందే ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర మరో ఘోరప్రమాదంలో 9 మంది వ్యవసాయకూలీలు మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది'' అంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికన తన ఆవేదనను వ్యక్తం చేశారు.&nbsp;</p>

''వరుసబెట్టి ప్రజల ప్రాణాలు హరిస్తున్న ప్రమాదాలు మనసును కలచివేస్తున్నాయి. విశాఖలో విషవాయువు 12 మందిని బలి తీసుకున్న ఘటన జరిగి వారం తిరక్క ముందే ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర మరో ఘోరప్రమాదంలో 9 మంది వ్యవసాయకూలీలు మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది'' అంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికన తన ఆవేదనను వ్యక్తం చేశారు. 

36
<p>''మృతి చెందిన వారి కుటుంబ&nbsp;సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరణించిన&nbsp;వారంతా కూలీలు&nbsp;కాబట్టి ప్రభుత్వం మానవతా&nbsp;దృక్పథంతో&nbsp;వారి కుటుంబాలకు అండగా&nbsp;నిలవాలి. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను&nbsp;అందించాలి'' అని వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.&nbsp;<br />&nbsp;</p>

<p>''మృతి చెందిన వారి కుటుంబ&nbsp;సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరణించిన&nbsp;వారంతా కూలీలు&nbsp;కాబట్టి ప్రభుత్వం మానవతా&nbsp;దృక్పథంతో&nbsp;వారి కుటుంబాలకు అండగా&nbsp;నిలవాలి. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను&nbsp;అందించాలి'' అని వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.&nbsp;<br />&nbsp;</p>

''మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరణించిన వారంతా కూలీలు కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారి కుటుంబాలకు అండగా నిలవాలి. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలి'' అని వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 

46
<p>''ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర జరిగిన ఘోరప్రమాదంలో 10 మంది మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక తెలుగుదేశం నాయకులను ఆరాతీయగా ప్రమాదానికి గురైన వారంతా మిరపకోతకు వెళ్ళొస్తున్న వ్యవసాయకూలీలని తెలిసింది. ఇది చాలా బాధాకరం'' అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.&nbsp;</p>

<p>''ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర జరిగిన ఘోరప్రమాదంలో 10 మంది మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక తెలుగుదేశం నాయకులను ఆరాతీయగా ప్రమాదానికి గురైన వారంతా మిరపకోతకు వెళ్ళొస్తున్న వ్యవసాయకూలీలని తెలిసింది. ఇది చాలా బాధాకరం'' అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.&nbsp;</p>

''ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర జరిగిన ఘోరప్రమాదంలో 10 మంది మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక తెలుగుదేశం నాయకులను ఆరాతీయగా ప్రమాదానికి గురైన వారంతా మిరపకోతకు వెళ్ళొస్తున్న వ్యవసాయకూలీలని తెలిసింది. ఇది చాలా బాధాకరం'' అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 

56
<p>''లాక్ డౌన్ కష్టాల నుండి వెసులుబాటు దొరికి ఇప్పుడిప్పుడే పనులకు వెళ్తున్న సమయంలో ఇలా జరగడం దారుణం. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'' అని లోకేశ్ వెల్లడించారు.&nbsp;</p>

<p>''లాక్ డౌన్ కష్టాల నుండి వెసులుబాటు దొరికి ఇప్పుడిప్పుడే పనులకు వెళ్తున్న సమయంలో ఇలా జరగడం దారుణం. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'' అని లోకేశ్ వెల్లడించారు.&nbsp;</p>

''లాక్ డౌన్ కష్టాల నుండి వెసులుబాటు దొరికి ఇప్పుడిప్పుడే పనులకు వెళ్తున్న సమయంలో ఇలా జరగడం దారుణం. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'' అని లోకేశ్ వెల్లడించారు. 

66
<p>ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో &nbsp;జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో కూలీలు దుర్మరణం పాలైన సంఘటనపై ఆంధ్రపద్రేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. విద్యుత్ స్తంభానికి ట్రాక్టర్ ఢీ కొన్న నేపధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా, పలువురు మహిళలు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు వేగంగా అందాలని ఆకాంక్షించారు.</p><p><br />&nbsp;</p>

<p>ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో &nbsp;జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో కూలీలు దుర్మరణం పాలైన సంఘటనపై ఆంధ్రపద్రేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. విద్యుత్ స్తంభానికి ట్రాక్టర్ ఢీ కొన్న నేపధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా, పలువురు మహిళలు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు వేగంగా అందాలని ఆకాంక్షించారు.</p><p><br />&nbsp;</p>

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో  జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో కూలీలు దుర్మరణం పాలైన సంఘటనపై ఆంధ్రపద్రేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. విద్యుత్ స్తంభానికి ట్రాక్టర్ ఢీ కొన్న నేపధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా, పలువురు మహిళలు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు వేగంగా అందాలని ఆకాంక్షించారు.


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Recommended image2
Now Playing
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu
Recommended image3
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ రెండ్రోజులు ప్రమాదకరమైన వర్షాలు, ఆరు జిల్లాలకు అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved