నెల్లూరులో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)
నెల్లూరులో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)
పండ్లను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
యంత్రాలను పరిశీలిస్తున్న సీఎం
ప్రజలకు అభివాదం తెలియజేస్తున్న వైఎస్ జగన్
భారీ చేపను పరిశీలిస్తున్న సీఎం
సోమశిల ఎత్తిపోతల పథకం మ్యాప్ను పరిశీలిస్తున్న జగన్
జ్వోతి ప్రజ్వలన చేస్తున్న ముఖ్యమంత్రి
అధికారులతో జగన్ చర్చలు
వ్యవసాయ శాఖ అధికారుల నుంచి వివరాలను తెలుసుకుంటున్న జగన్
వేదికపై మంత్రులు, అధికారులతో జగన్
రైతుల బొమ్మలను ఆవిష్కరిస్తున్న జగన్
పీతలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి
చిరు ధాన్యాలు, అపరాల గురించి తెలుసుకుంటున్న జీఎం
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ నివాళులు
గుమ్మడి కాయను పరిశీలిస్తున్న సీఎం
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలాంకు జగన్ నివాళులు
ఆక్వా రైతులకు అందించే సేవలపై అడిగి తెలుసుకుంటున్న సీఎం
వైఎస్సార్ అగ్రి ల్యాబ్ గురించి జగన్ ఆరా
తృణధాన్యాల వంటకాలను రుచి చూస్తోన్న ముఖ్యమంత్రి