MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • కారణమిదీ: గర్భిణీని 10 కి.మీ. డోలీలో మోసుకెళ్లిన భర్త

కారణమిదీ: గర్భిణీని 10 కి.మీ. డోలీలో మోసుకెళ్లిన భర్త

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి  73 ఏళ్లు దాటినా కూడ ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

1 Min read
Author : narsimha lode
Published : Oct 04 2020, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
<p>: విజయనగరం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో &nbsp;కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీలను గిరిజనులు ఆశ్రయిస్తున్నారు. ఏళ్ల తరబడి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.</p>

<p>: విజయనగరం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో &nbsp;కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీలను గిరిజనులు ఆశ్రయిస్తున్నారు. ఏళ్ల తరబడి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.</p>

: విజయనగరం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో  కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీలను గిరిజనులు ఆశ్రయిస్తున్నారు. ఏళ్ల తరబడి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.

25
<p>పాలకులు మారినా &nbsp;గిరిజనుల జీవితాల్లో పరిస్థితులు మారలేదు.విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట మండలం పొర్ల గ్రామానికి చెందిన గర్భిణీ చంద్రమ్మ నిండు గర్భిణీ.ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఆమెను ఆసుపత్రికి తరలించాలంటే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఈ గ్రామానికి వాహనాలు వచ్చే పరిస్థితి లేదు.</p>

<p>పాలకులు మారినా &nbsp;గిరిజనుల జీవితాల్లో పరిస్థితులు మారలేదు.విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట మండలం పొర్ల గ్రామానికి చెందిన గర్భిణీ చంద్రమ్మ నిండు గర్భిణీ.ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఆమెను ఆసుపత్రికి తరలించాలంటే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఈ గ్రామానికి వాహనాలు వచ్చే పరిస్థితి లేదు.</p>

పాలకులు మారినా  గిరిజనుల జీవితాల్లో పరిస్థితులు మారలేదు.విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట మండలం పొర్ల గ్రామానికి చెందిన గర్భిణీ చంద్రమ్మ నిండు గర్భిణీ.ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఆమెను ఆసుపత్రికి తరలించాలంటే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఈ గ్రామానికి వాహనాలు వచ్చే పరిస్థితి లేదు.

35
<p>మండలంలోని డబ్బాగుంట వరకు డోలిలోని చంద్రమ్మను భర్త మోసుకెళ్లాడు. తమ గ్రామం నుండి డబ్బాగుంటకు 10 కి.మీ. దూరం ఉంటుంది. డబ్బాగుంట నుండి శృంగవరపుకోటకు రహదారి సౌకర్యం ఉంటుంది.</p>

<p>మండలంలోని డబ్బాగుంట వరకు డోలిలోని చంద్రమ్మను భర్త మోసుకెళ్లాడు. తమ గ్రామం నుండి డబ్బాగుంటకు 10 కి.మీ. దూరం ఉంటుంది. డబ్బాగుంట నుండి శృంగవరపుకోటకు రహదారి సౌకర్యం ఉంటుంది.</p>

మండలంలోని డబ్బాగుంట వరకు డోలిలోని చంద్రమ్మను భర్త మోసుకెళ్లాడు. తమ గ్రామం నుండి డబ్బాగుంటకు 10 కి.మీ. దూరం ఉంటుంది. డబ్బాగుంట నుండి శృంగవరపుకోటకు రహదారి సౌకర్యం ఉంటుంది.

45
<p>&nbsp;డబ్బాగుంట వరకు అంబులెన్స్ సౌకర్యం ఉండడంతో డోలీలో భార్యను మోసుకొచ్చిన భర్త అక్కడి నుండి అంబులెన్స్ లో ఆమెను శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.</p>

<p>&nbsp;డబ్బాగుంట వరకు అంబులెన్స్ సౌకర్యం ఉండడంతో డోలీలో భార్యను మోసుకొచ్చిన భర్త అక్కడి నుండి అంబులెన్స్ లో ఆమెను శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.</p>

 డబ్బాగుంట వరకు అంబులెన్స్ సౌకర్యం ఉండడంతో డోలీలో భార్యను మోసుకొచ్చిన భర్త అక్కడి నుండి అంబులెన్స్ లో ఆమెను శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

55
<p>గతంలో డోలీలో ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించిన ఘటనలు కూడ ఉన్నాయి. డోలీలో ఆసుపత్రికి నడుచుకొంటూ తీసుకెళ్లడంతో ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికి కూడ మరణించిన ఉదంతాలు కూడ లేకపోలేదు.</p>

<p>గతంలో డోలీలో ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించిన ఘటనలు కూడ ఉన్నాయి. డోలీలో ఆసుపత్రికి నడుచుకొంటూ తీసుకెళ్లడంతో ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికి కూడ మరణించిన ఉదంతాలు కూడ లేకపోలేదు.</p>

గతంలో డోలీలో ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించిన ఘటనలు కూడ ఉన్నాయి. డోలీలో ఆసుపత్రికి నడుచుకొంటూ తీసుకెళ్లడంతో ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికి కూడ మరణించిన ఉదంతాలు కూడ లేకపోలేదు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Recommended image2
Now Playing
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu
Recommended image3
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ రెండ్రోజులు ప్రమాదకరమైన వర్షాలు, ఆరు జిల్లాలకు అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved