MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • రేణు దేశాయ్ పై అంబటి సంచలన వ్యాఖ్యలు.. నిన్ను మోసం చేసినట్టే రాష్ట్రాన్ని కూడా...

రేణు దేశాయ్ పై అంబటి సంచలన వ్యాఖ్యలు.. నిన్ను మోసం చేసినట్టే రాష్ట్రాన్ని కూడా...

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మీద మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మోసం చేసినా హిందూ మహిళగా భర్త మంచే కోరుకుంటుందని అన్నారు. 

1 Min read
Bukka Sumabala
Published : Aug 14 2023, 08:41 AM IST| Updated : Aug 14 2023, 08:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అమరావతి : వైసిపి మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. 

27

రేణు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నిన్ను మోసం చేసినవాడు..  ఒక్క అవకాశం గనక ఇస్తే రాష్ట్రాన్ని మోసం చేయడా అమ్మా?’.. అంటూ తీవ్ర వ్యాక్యలు చేశారు మంత్రి. 

37

మోసం చేసినా.. రేణు దేశాయ్ హిందూ మహిళగా ఆలోచించి… తన అన్యాయం చేసినా సరే.. విషాల దృక్పథంతో తన కొడుకుకి తండ్రి అయిన పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకోవడం సహజం అన్నారు.

47

కానీ, రేణు దేశాయ్ కోరుకున్నట్లుగా, పవన్ కళ్యాణ్ అడుగుతున్నట్లుగా ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరని అంబటి రాంబాబు చెప్పారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్, పుంగనూరులో చంద్రబాబు పోలీసులతో  గొడవ పడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.

57

చంద్రబాబు నాయుడు ఏడాదిలో పట్టిసీమ పూర్తి కాకపోయినా ఇన్సెంటివ్ గా పేరుతో రూ.257 కోట్లు దోచి పెట్టారని మంత్రి అంబటి ఆరోపించారు. గత ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా పట్టిసీమను నిర్మించింది.  

67

దీంతో  నెషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ24.90 కోట్ల జరిమానా విధించింది.  దీన్ని వైసిపి ప్రభుత్వమే చెల్లించిందని అంబటి రాంబాబు అన్నారు.   ప్రకాశం బ్యారేజ్ కి నీరు చేరాలంటే పట్టిసీమ కడితే సరిపోదు. దాదాపు 175 కిలోమీటర్ల మేర కుడి కాలువ మట్టి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

77

ఇవేమీ చెప్పకుండా పట్టిసీమ కట్టేసి వారే తెచ్చినట్టు కలరింగ్ ఇస్తున్నారని.. ఈ పనుల్లో సింహభాగం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని అంబటి అన్నారు. 

About the Author

BS
Bukka Sumabala
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Recommended image2
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Recommended image3
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved