వివి వినాయక్.. వైజాగ్ థియోటర్స్ కూల్చివేత
ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ ఆ మధ్యన వైజాగ్ లో విమాక్స్ పేరుతో ఓ థియోటర్ కాంప్లెక్స్ నిర్మించారు. ఆ కాంప్లెక్స్ వైజాగ్ లో జగదాంబ థియేటర్ల తర్వాత ఆ స్దాయిో పేరు తెచ్చుకుంది .
ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ ఆ మధ్యన వైజాగ్ లో విమాక్స్ పేరుతో ఓ థియోటర్ కాంప్లెక్స్ నిర్మించారు. ఆ కాంప్లెక్స్ వైజాగ్ లో జగదాంబ థియేటర్ల తర్వాత ఆ స్దాయిో పేరు తెచ్చుకుంది . అందుకు కారణం వినాయక్ క్రేజ్...ఆ థియోటర్స్ లో ఉన్న ఫెసలిటీలు. వి.వి.వినాయక్ దర్శకుడిగా వెలుగుతున్న రోజుల్లో రెండు పాత థియేటర్లను కొని ఆధునాతన వసతులను ఏర్పాటు చేసి విమాక్స్ పేరుతో డవలప్ చేసాడు.
అతి తక్కువ సమయంలోనే ఆ థియేటర్లు సిటీలో సెంటారాఫ్ ఎట్రాక్షన్ గదా ,లోకల్ జనాలకు మేజర్ స్పాట్గా మారాయి. ఐతే ఇపుడు ఆ థియేటర్లుని కూలగొట్టేయపోతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఒక పెద్ద కార్పోరేట్ కంపెనీకి ఆ థియేటర్ కాంప్లెక్స్ ను అమ్మేశాడట వినాయిక్. ఆ సంస్థ అక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. అంటే ఆ థియేటర్స్ త్వరలోనే కూల్చేస్తారని తెలుస్తోంది.
ఇక వి.వి.వినాయక్ ఈ కాంప్లెక్స్ అమ్మేయటాని కారణం ...మంచి రేట్ పలకడమే అని తెలుస్తోంది. అంతేతప్ప చాలా మంది భావిస్తున్నట్లు ఆర్దిక సమస్యలు ఏమీ లేవని, ఆయన వెల్ ఆఫ్ గా ఉన్నారని సమాచారం. ఇక వరస ఫ్లాఫ్ లతో ఉన్న వినాయిక్ ..సాయి ధరమ్ తేజ తో చేసిన మిస్టర్ ఇంటిలిజెంట్ సినిమా తర్వాత మరొక సినిమా కమిటవ్వలేదు. మంచి కథతో మళ్లీ స్టార్ హీరోతో ఆయన హిట్ కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు.