ఓటీటీల్లో సినిమాల విడుదలపై నిర్మాతల కీలక నిర్ణయం.. ఇకపై రిలీజ్ ఇలా..!!
ఓటీటీలలో సినిమాల విడుదలపై నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. జూలై 1 నుంచి విడుదలయ్యే సినిమాలన్నింటికీ ఇదే నిబంధన వర్తించనుంది.
ఓటీటీలలో సినిమాల విడుదలపై నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. జూలై 1 నుంచి విడుదలయ్యే సినిమాలన్నింటికీ ఇదే నిబంధన వర్తించనుంది. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.