Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సుడిగాలి సుధీర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నానక్ రామ్ గూడ లొని రామానాయుడు స్టూడియోలో  మొక్కలు నాటిన సుడిగాలి సుధీర్.

 

Sudigali Sudheer participates in Green India Challenge
Author
Hyderabad, First Published Dec 27, 2019, 5:49 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు
నానక్ రామ్ గూడ లొని రామానాయుడు స్టూడియోలో  మొక్కలు నాటిన సుడిగాలి సుధీర్.

Sudigali Sudheer participates in Green India Challenge

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు పెంచే బాధ్యత మనందరిపై ఉందని ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని పిలుపునిచ్చారు. మారిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల చాలా దేశాలలో ఆక్సిజన్ క్లబ్బులు; ఆక్సిజన్ జోన్లు ఏర్పాటు కుంటున్నారని ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని అట్లాంటి పరిస్థితి మన దేశం కు రాకూడదని సంతోష్ అన్న గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్ప విషయం అని సంతోష్ అన్న కి కృతజ్ఞతలు తెలిపారు.

Sudigali Sudheer participates in Green India Challenge

ఈసందర్భంగా ఆయన మరోక ముగ్గురిని గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, సన్నిలకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొ ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

Sudigali Sudheer participates in Green India Challenge

Follow Us:
Download App:
  • android
  • ios