టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాదులోని మధురానగర్ లో గల తన నివాసంలో ఆమె ఉరివేసుకుని చనిపోయారు. ఆమె మౌనరాగం సీరియల్ లో నటించారు.
హైదరాబాద్: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాదులోని మధురానగర్ లో గల తన నివాసంలో ఆమె మంగళవారం రాత్రి ఉరివేసుకుని చనిపోయారు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
శ్రావణి మనసు మమత, మౌనరాగం సీరియల్స్ లో నటించారు. ప్రేమ వైఫల్యమే శ్రావణి ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు.. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు తెలియాల్సి ఉంది.
