మహానటి ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తదుపరి చిత్రం చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రభాస్. ఈ సినిమా ప్రభాస్ ఇమేజ్కు మార్కెట్కు తగ్గట్టుగా భారీగా తెరకెక్కనుందని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.
బాహుబలి స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. సాహో తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించాడు. ఈలోగా లాక్ డౌన్ ప్రకటించటంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటలీ బ్యాక్ డ్రాప్లో పీరియాడిక్ రొమాంటిక్ డ్రామగా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు ప్రభాస్.
మహానటి ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తదుపరి చిత్రం చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రభాస్. ఈ సినిమా ప్రభాస్ ఇమేజ్కు మార్కెట్కు తగ్గట్టుగా భారీగా తెరకెక్కనుందని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే దీపికకు కథకు కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో నటించేందుకు దీపిక ఏకంగా 20 కోట్ల పారితోషికం అడిగిందట. సాధారణంగా ఒక్కో సినిమాకు దీపిక పది నుంచి 15 కోట్ల పారితోషికం అందుకుంటుంది. కానీ ఓ రీజినల్ సినిమా టీం తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ప్రభాస్ సినిమాలో నటించేందుకు ఏకంగా 20 కోట్ల పారితోషికం అడిగిందట దీపిక. దీంతో షాక్ అయిన చిత్రయూనిట్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారట.
మహానటి ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తదుపరి చిత్రం చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రభాస్. ఈ సినిమా ప్రభాస్ ఇమేజ్కు మార్కెట్కు తగ్గట్టుగా భారీగా తెరకెక్కనుందని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే దీపికకు కథకు కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో నటించేందుకు దీపిక ఏకంగా 20 కోట్ల పారితోషికం అడిగిందట. సాధారణంగా ఒక్కో సినిమాకు దీపిక పది నుంచి 15 కోట్ల పారితోషికం అందుకుంటుంది. కానీ ఓ రీజినల్ సినిమా టీం తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ప్రభాస్ సినిమాలో నటించేందుకు ఏకంగా 20 కోట్ల పారితోషికం అడిగిందట దీపిక. దీంతో షాక్ అయిన చిత్రయూనిట్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారట.
