తెలంగాణా సినిమాటోగ్రాఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లోని  పశుసంక్షేమ భవన్ లోని తన చాంబర్ లో టీవీ ఆర్టిస్ట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. 

తెలంగాణా సినిమాటోగ్రాఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లోని పశుసంక్షేమ భవన్ లోని తన చాంబర్ లో టీవీ ఆర్టిస్ట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎఫ్ డీ సీ సిఐఓ కిషోర్ బాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాంచరణ్ హీరోయిన్ సెక్సీ ఫోజులు.. హాట్ ఫొటోస్ వైరల్!

టీవీ ఆర్టిస్టు ల సమస్యలను దశల వారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టిస్టులకు ప్రతి ఒక్కరికి త్వరలోనే హెల్త్ కార్డులను అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. జనవరిలో టీవీ ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు.