భారత ప్లేయర్లు అద్భుతమైన ఆటతో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించారు.
పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 127/9 పరుగులు చేసింది.
భారత జట్టు 15.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్ కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
