బంగారం ధర రోజుకోసారి మారుతుంటోంది. బంగారం ధరపై చాలా రకాల కారణాలు ప్రభావితం చూపిస్తుంటాయి.
పసిడి ప్రియులకు మరోసారి బ్యాడ్న్యూస్. బంగారం ధర మరోసారి స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి (ఫిబ్రవరి 10, 2022) బంగారం ధరలు ఇలా ఉన్నాయి. బంగారం ధర రోజుకోసారి మారుతుంటోంది. బంగారం ధరపై చాలా రకాల కారణాలు ప్రభావితం చూపిస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ, కరోనా మహమ్మారి వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆ ధరలెలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల పసిడి ధర రూ. 45, 410 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 49, 540 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 క్యారెట్ల ధర రూ. 45, 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 690 రూపాయలుగా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 780 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 950 రూపాయలుంది. కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 540 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 550 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 690గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 690 రూపాయలుగా ఉంది.
ఇకపోతే హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 690 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 690 రూపాయలుంది. మరోవైపు విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,560గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 62,560లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 66,800లుగా ఉంది. కోల్కతాలో కిలో వెండి ధర రూ. 62,560లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 66,800గా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.66,800లుగా కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 66,800గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 66,800లుగా ఉంది. మరోవైపు విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
