నటుడు నందు తన భార్య, సింగర్ గీతా మాధురి గురించి షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన సిరీస్ ప్రమోషన్స్ లో తన భార్య గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్లే ఓ టీఎస్ ఆర్టీసీ బస్సులో కండక్టర్ మహిళకు టిక్కెట్ జారీ చేయడం వివాదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీసీ విచారణకు ఆదేశించింది.
రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్నిదోచుకునేలా ఉన్నాయి.
స్టార్ యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం వరుస షోలతో బుల్లితెరపై దుమ్ములేపుతోంది. ఈ క్రమంలోనే తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతోనూ ఆకట్టుకుంటోంది. తాజాగా పంచుకున్న ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన అభిమానికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. తను ప్రపోజ్ చేసిన వ్యక్తిని అమితాబ్ బచ్చన్ షో ద్వారా పలకరించింది. ప్రస్తుతం ఈ సీన్ నెట్టింట వైరల్ గా మారింది.
బీఎస్పీ చీఫ్ మాయవతి తన మేనల్లుడిని పార్టీ వారసుడిగా ప్రకటించింది. ఇక నుంచి ఆకాశ్ నందన్ పార్టీ బాధ్యతలు చూసుకుంటారని చెప్పారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం బబుల్ గమ్. డిసెంబర్ 29న ఈ త్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
సింగర్, నటి మంగ్లీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. కొన్నాళ్లుగా తరుచూ తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అభిమానులను ఫిదా చేస్తున్నారు. తన బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తున్నారు.
రైతుబంధు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించడం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. తమ ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులే అవుతోందని, పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని కౌంటర్ ఇచ్చారు.
రీసెంట్ గా ‘యానిమల్’ సినిమా వచ్చి థియేటర్లలో దుమ్ములేపుతోంది. యాక్షన్, వాయిలెన్స్ తోపాటు తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ ను కూడా చూపించారు. ఈ క్రమంలో తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన తండ్రి - కొడుకుల సినిమాల గురించి తెలుసుకుంది.