త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరో జాబితాను వైసీపీ ప్రకటించింది. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమోదముద్ర అనంతరం ఆరో జాబితాను ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసింది.
త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరో జాబితాను వైసీపీ ప్రకటించింది. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమోదముద్ర అనంతరం ఆరో జాబితాను ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు జాబితాలను విడుదల చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 61 మందిని అసెంబ్లీ , 14 మందిని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లుగా నియమించింది.
- రాజమండ్రి (ఎంపీ) - డాక్టర్ గూడూరి శ్రీనివాస్
- నర్సాపురం (ఎంపీ) - గూడూరి ఉమాబాల
- గుంటూరు (ఎంపీ ) - ఉమ్మారెడ్డి వెంకట రమణ
- చిత్తూరు (ఎస్సీ) (ఎంపీ) - ఎన్ రెడ్డప్ప
- మైలవరం - సర్నాల తిరుపతిరావు యాదవ్
- మార్కాపురం - అన్నా రాంబాబు
- గిద్దలూరు - కె. నాగార్జున రెడ్డి
- నెల్లూరు సిటీ - ఎండీ. ఖలీల్ (డిప్యూటీ మేయర్)
- జీడీ నెల్లూరు - కె నారాయణ స్వామి
- ఎమ్మిగనూరు - బుట్టా రేణుక
Scroll to load tweet…
