MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • బొత్స భేటీ: తోట నరసింహానికి వైసీపీ గాలం

బొత్స భేటీ: తోట నరసింహానికి వైసీపీ గాలం

టీడీపీ ఎంపీ తోట నర్సింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

1 Min read
narsimha lode
Published : Feb 26 2019, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
: టీడీపీ ఎంపీ తోట నర్సింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాలతో వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ స్థానానికి పోటీ చేయబోనని తోట నరసింహం ఇప్పటికే చంద్రబాబునాయుడును కోరారు. కానీ, తన భార్యకు జగ్గంపేట నుండి అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరారు.

: టీడీపీ ఎంపీ తోట నర్సింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాలతో వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ స్థానానికి పోటీ చేయబోనని తోట నరసింహం ఇప్పటికే చంద్రబాబునాయుడును కోరారు. కానీ, తన భార్యకు జగ్గంపేట నుండి అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరారు.

: టీడీపీ ఎంపీ తోట నర్సింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాలతో వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ స్థానానికి పోటీ చేయబోనని తోట నరసింహం ఇప్పటికే చంద్రబాబునాయుడును కోరారు. కానీ, తన భార్యకు జగ్గంపేట నుండి అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరారు.
26
త్వరలో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ కీలకనేతతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు తోట నరసింహాం కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరారు. కాకినాడ నుండి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

త్వరలో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ కీలకనేతతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు తోట నరసింహాం కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరారు. కాకినాడ నుండి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

త్వరలో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ కీలకనేతతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు తోట నరసింహాం కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరారు. కాకినాడ నుండి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.
36
పార్లమెంట్‌లో టీడీపీ పక్ష నేతగా తోట నరసింహాం వ్యవహరించారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని తోట నరసింహం నిర్ణయం తీసుకొన్నారు. అనారోగ్య కారణాలను చూపుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చంద్రబాబుకు తోట నరసింహాం తేల్చి చెప్పారు.

పార్లమెంట్‌లో టీడీపీ పక్ష నేతగా తోట నరసింహాం వ్యవహరించారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని తోట నరసింహం నిర్ణయం తీసుకొన్నారు. అనారోగ్య కారణాలను చూపుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చంద్రబాబుకు తోట నరసింహాం తేల్చి చెప్పారు.

పార్లమెంట్‌లో టీడీపీ పక్ష నేతగా తోట నరసింహాం వ్యవహరించారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని తోట నరసింహం నిర్ణయం తీసుకొన్నారు. అనారోగ్య కారణాలను చూపుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చంద్రబాబుకు తోట నరసింహాం తేల్చి చెప్పారు.
46
మాగంటి బాబును పక్కన పెట్టి మాజీ ఎంపీ బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్ ను ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీకి దింపవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ రాజీవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో రాజీవ్ భేటీ అయ్యారు.

మాగంటి బాబును పక్కన పెట్టి మాజీ ఎంపీ బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్ ను ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీకి దింపవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ రాజీవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో రాజీవ్ భేటీ అయ్యారు.

మాగంటి బాబును పక్కన పెట్టి మాజీ ఎంపీ బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్ ను ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీకి దింపవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ రాజీవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో రాజీవ్ భేటీ అయ్యారు.
56
గత ఎన్నికల్లో జగ్గంపేట నుండి జ్యోతుల నెహ్రు వైసీపీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత నెహ్రు టీడీపీలో చేరారు. నెహ్రును తప్పించి వాణికి ఈ స్థానంలో టిక్కెట్టు ఇస్తారా అనే చర్చ సాగుతోంది.

గత ఎన్నికల్లో జగ్గంపేట నుండి జ్యోతుల నెహ్రు వైసీపీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత నెహ్రు టీడీపీలో చేరారు. నెహ్రును తప్పించి వాణికి ఈ స్థానంలో టిక్కెట్టు ఇస్తారా అనే చర్చ సాగుతోంది.

గత ఎన్నికల్లో జగ్గంపేట నుండి జ్యోతుల నెహ్రు వైసీపీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత నెహ్రు టీడీపీలో చేరారు. నెహ్రును తప్పించి వాణికి ఈ స్థానంలో టిక్కెట్టు ఇస్తారా అనే చర్చ సాగుతోంది.
66
ఈ పరిణామాలను రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. తోట నరసింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అరగంట పాటు చర్చించారు. తోట నరసింహం స్వంత గ్రామమైన వీరవరంలో బొత్స చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఈ పరిణామాలను రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. తోట నరసింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అరగంట పాటు చర్చించారు. తోట నరసింహం స్వంత గ్రామమైన వీరవరంలో బొత్స చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఈ పరిణామాలను రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. తోట నరసింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అరగంట పాటు చర్చించారు. తోట నరసింహం స్వంత గ్రామమైన వీరవరంలో బొత్స చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Recommended image2
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Recommended image3
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved