Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో దారుణం:చిన్నారులను నరికి చంపిన బాబాయ్

గుంటూరు జిల్లా రేపల్లెలో దారుణం చోటు చేసుకొంది. ఇద్దరు పిల్లలను బాబాయ్ కత్తులతో నరికి చంపాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

two children killed by uncle in Guntur district lns
Author
Guntur, First Published Jun 28, 2021, 5:34 PM IST

గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లెలో దారుణం చోటు చేసుకొంది. ఇద్దరు పిల్లలను బాబాయ్ కత్తులతో నరికి చంపాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.మృతులు పదేళ్ల సహాస్వాత్, 8 ఏళ్ల రోహత్ గా గుర్తించారు. పిల్లలను స్వంత బాబాయే హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఎందకు ఈ పిల్లలను హత్య  చేశారనే విషయమై ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios