Asianet News TeluguAsianet News Telugu

తిరుమల: 2009 ఆర్జిత సేవా టికెట్ల స్కామ్.. ఏడుగురు ఉద్యోగులపై ఈవో కొరడా

2009లో వెలుగుచూసిన ఆర్జిత సేవా టిక్కెట్ల స్కామ్ ఉద్యోగులపై టీటీడీ ఈవో చర్యలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి కొరడా ఝళిపించారు. ఈ మేరకు ఏడుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
 

TTD EO serious on 2009 Online Seva Ticket Scam ksp
Author
Amaravathi, First Published Jul 30, 2021, 10:24 PM IST

2009లో వెలుగుచూసిన ఆర్జిత సేవా టిక్కెట్ల స్కామ్ ఉద్యోగులపై టీటీడీ ఈవో చర్యలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి కొరడా ఝళిపించారు. ఈ మేరకు ఏడుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఐదుగురు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు జవహర్ రెడ్డి. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో స్థాయి అధికారిని తొలగించాలని ప్రభుత్వానికి ఈవో సిఫారసు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios