Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో విషాదం : రక్తపుమడుగులో తల్లీ, ఇద్దరు పిల్లలు... ! (వీడియో)

విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. 

tragedy incident in vijayawada vambay colony - bsb
Author
Hyderabad, First Published Apr 29, 2021, 10:17 AM IST

విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. 

"

విజయవాడ వాంబేకాలనీ డి-బ్లాక్‌లో ఈ ఘటన జరిగింది. తల్లి నేలమీద, పిల్లలిద్దరూ మంచం మీద రక్తపు మడుగులో పడి ఉన్నారు. అయితే ఘటన విషయంలో స్థానికులు భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios