Asianet News TeluguAsianet News Telugu

మోహన్ బాబుని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ

మోహన్ బాబుని పరామర్శించిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

tdp mlc budha venkanna meets mohan babu
Author
Hyderabad, First Published Sep 26, 2018, 11:34 AM IST

సినీ నటుడు మోహన్ బాబుని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కలిశారు. ఇటీవల మోహన్ బాబు తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న బుద్దావెంకన్న తిరుపతి రంగంపేట గ్రామం వెళ్లి మోహన్‌బాబును ఆయన నివాసంలో కలిసి పరామర్శించి సానుభూతి తెలియజేశారు. వెంకన్న వెంట ఆయన కుమారుడు వరుణ్‌ ఉన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios