కృష్ణాజిల్లా, గన్నవరం మండలం దావాజిగూడెం హైస్కూల్లో యువకులు గందరగోళం సృష్టించారు. ఫ్రీ ఫైర్ గేమ్ విషయంలో జరిగిన గొడవలో రెండు వర్గాల మధ్య 30 మంది యువకులు ఘర్షణ పడ్డారు.
కృష్ణాజిల్లా, గన్నవరం మండలం దావాజిగూడెం హైస్కూల్లో యువకులు గందరగోళం సృష్టించారు. ఫ్రీ ఫైర్ గేమ్ విషయంలో జరిగిన గొడవలో రెండు వర్గాల మధ్య 30 మంది యువకులు ఘర్షణ పడ్డారు.
Add Asianetnews Telugu as a Preferred Source

"
వీరిలో లో 20 మంది ఇంటర్ చదువుతున్న విద్యార్థులున్నారు. బ్లేడ్ లతో, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో ఓ వ్యక్తికి చాతి మీద పెద్ద గాయమయ్యింది. యువకుల ఈ గొడవతో గ్రామస్తులు భయాందోళనలో పడ్డారు.
