వృద్ధులకు జగన్ సర్కార్ శుభవార్త.. పెన్షన్ పెంపు, జనవరి 1 నుంచి చేతికి రూ.2,500
ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 1 నుంచి ఫించన్ను రూ.2,500కు పెంచుతున్నట్లు సర్కార్ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు రూ.2,250 ఇస్తోంది ప్రభుత్వం. డిసెంబర్ 21 సంపూర్ణ గృహ హక్కు పథకం కూడా ప్రారంభిస్తున్నట్లు సర్కార్ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 1 నుంచి ఫించన్ను రూ.2,500కు పెంచుతున్నట్లు సర్కార్ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు రూ.2,250 ఇస్తోంది ప్రభుత్వం. డిసెంబర్ 21 సంపూర్ణ గృహ హక్కు పథకం కూడా ప్రారంభిస్తున్నట్లు సర్కార్ తెలిపింది.