Asianet News TeluguAsianet News Telugu

వృద్ధులకు జగన్ సర్కార్ శుభవార్త.. పెన్షన్ పెంపు, జనవరి 1 నుంచి చేతికి రూ.2,500

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 1 నుంచి ఫించన్‌ను రూ.2,500కు పెంచుతున్నట్లు సర్కార్ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు రూ.2,250 ఇస్తోంది ప్రభుత్వం. డిసెంబర్ 21 సంపూర్ణ గృహ హక్కు పథకం కూడా ప్రారంభిస్తున్నట్లు సర్కార్ తెలిపింది. 

Social welfare pension hiked to Rs 2500 from january 1
Author
Amaravathi, First Published Dec 14, 2021, 3:10 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 1 నుంచి ఫించన్‌ను రూ.2,500కు పెంచుతున్నట్లు సర్కార్ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు రూ.2,250 ఇస్తోంది ప్రభుత్వం. డిసెంబర్ 21 సంపూర్ణ గృహ హక్కు పథకం కూడా ప్రారంభిస్తున్నట్లు సర్కార్ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios