Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ఘోర ప్రమాదం: ఆరుగురు సజీవ దహనం

విశాఖపట్టణం జిల్లాలోని జనభ వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

six dead in road accident vizag district
Author
Amaravathi, First Published Jun 2, 2019, 5:48 PM IST

విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని జనభ వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

స్థానికులు కోరుకొండ సంతకు వెళ్లి వస్తుండగా ఆటో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు  తీవ్రంగా గాయపడ్డారు.  విద్యుత్ స్థంభాన్ని ఆటో ఢీకొట్టడంతో ఆటోకు మంటలు అంటుకొన్నాయి.దీంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios