విశాఖలో ఘోర ప్రమాదం: ఆరుగురు సజీవ దహనం
విశాఖపట్టణం జిల్లాలోని జనభ వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని జనభ వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు కోరుకొండ సంతకు వెళ్లి వస్తుండగా ఆటో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ స్థంభాన్ని ఆటో ఢీకొట్టడంతో ఆటోకు మంటలు అంటుకొన్నాయి.దీంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.