Asianet News TeluguAsianet News Telugu

అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య, ఏం జరిగింది?

చిత్తూరు జిల్లా కలికిరిలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు  సోమవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

sisters committed suicide at kalikiri in chittoor district
Author
Kalikiri, First Published Oct 8, 2018, 5:58 PM IST


చిత్తూరు: చిత్తూరు జిల్లా కలికిరిలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు  సోమవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఇంట్లోనే ఉరేసుకొని ఇద్దరు  ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

మదనపల్లిలో నర్సింగ్ చదువుతున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఎందుకు  ఆత్మహత్య చేసుకొన్నారనే విషయం అంతుపట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో  విషాదం నెలకొంది.ఈ ఘటనపై  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.  ఘటనకు సంబంధించి  పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. 

అయితే అక్కాచెల్లెళ్లు ఎందుకు ఆత్మహత్య వెనుక  కారణాలు ఏమైనా ఉన్నాయా... అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios