మాజీ ఎంపీ హర్ష కుమార్ కొడుకు శ్రీరాజ్పై కేసు నమోదు..
మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ కుమారుడు శ్రీరాజ్పై పోలీసులు కేసు నమోదైంది. యువతిని వేధించిన ఆరోపణలకు సంబంధించి కోరుకొండ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ కుమారుడు శ్రీరాజ్పై పోలీసులు కేసు నమోదైంది. యువతిని వేధించిన ఆరోపణలకు సంబంధించి కోరుకొండ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. శ్రీరాజ్పై 354, 354డీ, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కోరుకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానల్ కథనం ప్రసారం చేసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.