జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు జనసేన తరపునుంచి ప్రెస్ నోట్ విడుదల చేశారు.

తెలుగు ప్రజలందరికీ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు జనసేన తరపునుంచి ప్రెస్ నోట్ విడుదల చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

‘‘ తెలుగువారందరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణానికి ప్రీతికరంగా ఈ పండగను దేశ ప్రజలు జరపుకోవాలని నా ఆకాంక్ష. మట్టి వినాయక విగ్రహాలతో పూలజు జరపండి. పర్యావరణాన్ని రక్షించండి’’. అని ప్రెస్ నోట్ లో పవన్ పేర్కొన్నారు.