Asianet News TeluguAsianet News Telugu

జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ కార్యకర్తల దాడి.. తాడిపత్రిలో ఉద్రిక్తత

జేసీ అస్మిత్ రెడ్డితో పాటు తమ కౌన్సిలర్లపై వైసీపీ దాడి చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది.

high tension at tadipatri over tdp ycp clash
Author
First Published Nov 23, 2022, 7:34 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. జేసీ అస్మిత్ రెడ్డితో పాటు తమ కౌన్సిలర్లపై వైసీపీ దాడి చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios