Asianet News TeluguAsianet News Telugu

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై విచారణకు హైకోర్టు ఓకే

ఈవీఎంల కంటే ముందుగా ఐదు ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్పులను కౌంటింగ్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 21వ తేదీన ఉదయం పది గంటలకు ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో  వాదనలు జరగనున్నాయి.

High Court to hear petition on VVPATs tomorrow
Author
Amaravathi, First Published May 20, 2019, 6:10 PM IST

అమరావతి: ఈవీఎంల కంటే ముందుగా ఐదు ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్పులను కౌంటింగ్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 21వ తేదీన ఉదయం పది గంటలకు ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో  వాదనలు జరగనున్నాయి.

ఈవీఎంలు, వీవీప్యాట్‌ స్లిప్పుల మధ్య తేడా వస్తే అన్ని వీవీప్యాట్‌ స్లిప్పులను కూడ లెక్కించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషనర్ సోమవారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 

మంగళవారం నాడు లంచ్ మోషన్‌ను విచారణకు స్వీకరించింది. జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో వాదనలు జరగనున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios