Asianet News TeluguAsianet News Telugu

నలుగరు మయన్మార్ దేశస్థుల అరెస్ట్

హైదరాబాద్ లో శరణార్థులుగా వలస వచ్చిన మయన్మార్ దేశానికి చెందిన నలుగురుని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Four Myanmar nationals Arrest
Author
Balapur, First Published Aug 14, 2018, 1:20 PM IST

బాలాపూర్: 
హైదరాబాద్ లో శరణార్థులుగా వలస వచ్చిన మయన్మార్ దేశానికి చెందిన నలుగురుని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి శరణార్థులకు తప్పుడు ధృవపత్రావలతో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు ఏర్పాటు చేశాడు. 

నకిలీ పత్రాలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో స్థానికుడితో పాటు ముగ్గురు మయన్మార్ దేశానికి చెందిన యువకులతోపాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు పత్రాలు సమర్పించిన నిందితడిపై వివిధ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios